Home » CMs jagan
కరోనా వైరస్ భారతదేశంలో విజృంభిస్తోంది. వందల సంఖ్యలో నెగటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. దీంతో కఠిన ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రధానంగా ప్రజా రవాణాపై దృష్టి సారించింది. ఇతర ప్రాంతాల వైపు వెళ్లకుండా �