Home » COASTAL DISTRICTS
ప్రజలు తెగిపోయిన వైర్లు, స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు.
తుపానుకి ముందు, తుపాను తర్వాత పరిస్థితి ఏంటి అనేది అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. 13 ఎస్డీఆర్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది.
సూపర్ సైక్లోన్ “ఆంఫన్” రేపు(మే-20,2020) బెంగాల్ లో తీరం దాటే సమయంలో “అత్యంత తీవ్రమైన”తుఫాన్ గా మారనుందని ఇవాళ NDRF(National Disaster Response Force)చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. కరోనా, అంఫన్ తుపానులతో రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన