Home » colleges holiday
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గత కొద్దిరోజులుగా పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఫిర్యాదులొచ్చాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అన్నారు.