confesses

    భర్తను హత్య చేసి.. హోంమంత్రికి లేఖ రాసిన మహిళ

    December 25, 2019 / 04:20 AM IST

    నా భర్తను రెండేళ్ల క్రితం నేనే హత్య చేశాను..నాకు శిక్ష విధించండి అంటూ హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జనతాదర్బార్‌లో సాక్షాత్తూ హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్‌కు కన్నీళ్లతో ఓ లేఖ అందించింది. ఈ ఘటన స్థానికంగా పెను  సంచలనం కలిగించింది.&nb

10TV Telugu News