Home » corona third wave
గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో మరో ఐదుగురు చనిపోయారు. కరోనా బారి నుంచి నిన్న 10వేల 241 మంది పూర్తిగా కోలుకున్నారు.
దేశంలో మార్చి ఆరంభం నాటికి కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లో థర్డ్ వేవ్ తీవ్రత గరిష్టానికి చేరిందని.. ఫిబ్రవరి చివరికి..
చిరంజీవికి కరోనా పాజిటివ్
గ్రామాల్లో థర్డ్ వేవ్ విజృంభణ!
కరోనా విజృంభణ.. కేరళలో అన్నీ బంద్..!
కరోనా థర్డ్ వేవ్పై ఐఐటీ శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా
మూడవ దశలోనూ కరోనా విజృంభిస్తుండడంతో ఇప్పుడు విధులు నిర్వహించాలంటే పోలీసు సిబ్బంది భయపడుతున్నారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య కోవిడ్-19 మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ మద్రాస్ ప్రాథమిక విశ్లేషణ అంచనా వేసింది.
భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది.