Home » corona third wave
భారతదేశంలో కరోనా మూడో వేవ్ వచ్చినా, దాని తీవ్రత తక్కువగానే ఉండే అవకాశమే ఎక్కువని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) తెలిపింది. భారత్లో కరోనా మూడో వేవ్
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కానీ అదే సమయంలో ఈ మహమ్మారి బారిన పడుతున్న పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్న జనానికి...ఊరట కలిగించే వార్త చెప్పారు కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు.
కరోనా థర్డ్వేవ్ వస్తుందనే వార్తల నేపధ్యంలో అసోం ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా కట్టడిలో భాగంగా ఈ రోజు రాత్రి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది.
దడపుట్టిస్తున్న 'డెల్టా'... లాక్డౌన్ దిశగా దేశాలు..!
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిల్లలకు కూడా టీకా అందుబాటులోకి తేవాలని ప్రపంచవ్యాప
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జనాలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళనను
ఇండియాలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్యులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచనలు చేస్తున్నారు. కొత్తగా వేసిన అంచనాల ప్రకారం ఈ నెలలోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని రోజూ లక్ష నుంచి లక్షన్నర �
దేశంలో చాపకింద నీరులా కరోనా మళ్లీ విజృంభిస్తూ కలవర పెడుతోంది. పది రాష్ట్రాల్లో పాజిటివిటి రేటు 10 శాతం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆదివారం (ఆగస్టు 1, 2021) జరుగనుంది. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది.