Home » corona third wave
Covid 19 India : కరోనావైరస్ మహమ్మారి దేశం నుంచి పూర్తిగా పోకపోవచ్చని ఐసీఎంఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇన్ ఫ్లూయెంజా లానే కరోనావైరస్ ఎప్పటికీ మనతోనే ఉండిపోతుందని అన్నారు. ఏదైనా జనాభా మధ్యన లేదా ప్రాంతంలో కరోనావైరస్ ఉండిపోతుందన్నారు. కరోనా మహమ
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముప్పుపై ఇంకా సరైన ఆధారాలు ప్రజారోగ్య డైరక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కరోనా మహమ్మారి ఇంకా మన సమాజం నుండి దూరం కాలేదు. వైరస్ ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సమాజం మహమ్మారికి తగిన వ్యాధినిరోధక శక్తిని పొందుతుంటే వైరస్ రకరకాలుగా కొత్త కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు అంటూ రూపాంతరం చెందుతూ
థర్డ్ వేవ్ చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందా? ఒకవేళ పిల్లలకు కరోనా సోకితే వారిలో ఇన్ఫెక్షన్ స్థాయి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? వచ్చే నెలలోనే మూడో వేవ్ ప్రారంభం కానుందా? అంటే అవుననే అంటోంది ఎస్బీఐ.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వంతో పాటు సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. కొందరు పేదలకు సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటుంటే మరికొందరు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేస్తు�
దేశానికి ఇప్పుడు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచే ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గుర�
కరోనా సెకండ్ వేవ్ లో ఇండియా ఎంతగా ప్రభావితమైందో అందరికీ తెలిసిందే. వూహన్ కరోనా నుండి మ్యుటేట్ అయిన డెల్టా వేరియంట్ మరింత ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ఈ వేరియంట్ కారణంగానే తొలి దశను మించి రెండో దశలో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అయిత
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో సాధారణ కార్యకలాపాలకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో అన్ని రంగాలలో సాధారణ పరిస్థితులు నెలకొనగా పలు రాష్ట్రాలు పాఠశాలల ప్రారంభానికి కూడా సన్న�
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతిపై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అలర్ట్ అయ్యారు. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టి పెట్టారు.