Home » Corona
చైనాతో పాటు హాంకాంగ్, సౌత్ కొరియా, వియత్నాంలో కూడా కోవిడ్ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
భారత్లో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశంలో కొత్తగా 6,915 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4,29,24,130కి చేరింది.
భారత్ లో జూన్ నాటికి కరోనా నాలుగో దశ వ్యాప్తి మొదలయ్యే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ కు చెందిన మ్యాథమెటిక్స్ అండ్ స్టాస్టిక్స్ విభాగం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న కొత్తగా 136 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 803 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర కోవిడ్ ని
కమల హాసన్ కూతురు, హీరోయిన్ శ్రుతి హాసన్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ''హాయ్ ఎవర్రీవన్. ఇది సరదా అప్డేట్ కాదు. అన్ని జాగ్రత్తలు..
భారత్ లో కోవిడ్ కేసులు తీవ్రత తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 11,499 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 255మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు.
ఈ తరహా పిటిషన్లు విద్యార్థులను అయోమయానికి గురి చేస్తాయని, అంతేకాకుండా ఈ తరహా పిటిషన్లు విద్యా వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టిస్తాయని కోర్టు అభిప్రాయపడింది.
కరోనా కేసుల నమోదు భారీగా తగ్గడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ ఎత్తివేసింది.
గర్భిణీగా ఉన్న సమయంలో కోవిడ్ సోకిన వారికి ప్రసవం తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. అవి పిల్లల హెల్త్పై ప్రభావం చూపుతుందని అధ్యయనంలో తేలింది.
కోవిడ్ నిబంధనలు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.