Home » Corona
కరోనా ఫోర్త్ వేవ్ భయంతో విదేశాలనుంచి వచ్చేప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పని సరిచేశారు.
ఢిల్లీలోనూ ఈ సబ్ వేరియంట్కు చెందిన మూడు కేసులు వెలుగుచూశాయి. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 796 కోవిడ్ కేసులు నమోదయ్యాయయని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య
24 గంటల్లో 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 13 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ మేరకు సోమవారం...
చైనాలోని తూర్పు ప్రాంతంలో గత రెండు వారాలుగా ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ అమలు చేసింది
దేశంలో కొత్తగా నిన్న 1,260 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,27,035కు చేరింది. ఇందులో 4,24,92,326 మంది కోవిడ్ నుంచి కోల
దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న కొత్తగా 1,270 కోవిడ్ కేసులు నమోదుకాగా... 31 మరణాలు సంభవించాయి.ప్రస్తుతం దేశంలో 15,859 యక్టీవ్ కేసులుఉన్నాయని కేంద్ర వైద్య
చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్ధిక నగరంగా పేరుపొందిన షాంఘై నగరంలో ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు రికార్డు స్ధాయిలో పెరిగాయి. కానీ ప్రజలకు కోవిడ్ సోకినా లక్షణాలు
ఇంకెక్కడిది.. అంతా అయిపోయింది.. ఇప్పుడు లేదు.. ఇక రాదనుకుంటున్న వైరస్.. మళ్లీ రాబోతోందా? ఇండియాలో.. కరోనా ఫోర్త్వేవ్ ముంచుకొస్తోందా.?