Home » Corona
దేశంలో కొత్తగా 20,279 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,52,200గా ఉందని తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.45 శాతంగా ఉందని పేర్కొంది. గత 24 గంటల్లో 18,143 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెల�
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 20,726 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. అదే సమయంలో కరోనా వల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయారని
దేశంలో కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దేశంలో హోం క్వారంటైన్లలో, ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనాకు 1,49,482 మంది (0.34 శాతం) చికిత్స పొందుతున్న
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,294 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసులు 1,48,881 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శ
దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. కరోనా వల్ల మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల మృతి చెందిన �
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,67,534కు చేరింది. ఇందులో 4,30,97,510 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరో 5,25,760 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(69) కోవిడ్ బారిన పడ్డారు.
తెలంగాణాలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. అన్ని ఆస్పత్రుల్లో పనిచేసే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ బ్లాక్ వద్ద ఈరోజు ఆందోళనకు దిగారు.
దేశంలో కొత్తగా 11,739 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 92,576 మందికి చికిత్స అందుతోంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.58 శాతంగా ఉంది.
దేశంలో కరోన రికవరీ రేటు 98.64 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 7985 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,26,82,697 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.