Home » Corona
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న దేశ వ్యాప్తంగా 10,649 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 10,677 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 96,442 మంది చికిత్స తీస�
ఆన్లైన్లో పాఠాలు చెపుతున్నప్పుడు ఒక టీచర్ ఇంట్లో పెంపుడు పిల్లి ఆన్ లైన్ లో కనిపించిందని చైనాకు చెందిన ఒక ఎడ్ టెక్ కంపెనీ ఆ టీచర్ ఉద్యోగాన్ని తీసేసింది.
దేశంలో కొత్తగా 11,539 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాకు ప్రస్తుతం 99,879 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 0.23 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.59 శాతంగా ఉందని చెప్పింది
దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,900 మంది కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో 1,01,166 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ �
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. మొన్న దేశంలో 12,608 కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో 15,754 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 15,220 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనాకు 1,01,8
ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ''కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ విషయంపై మేము దృష్టిసారించాం. కరోనా వ్యాప్తి తగ్గించడానికి అవసరమైన
దేశంలో కొత్తగా 19,893 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,36,478గా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,40,87,037కి పెరిగిందని వివరించింది. దేశంలో కరోనా
మొన్న నమోదైన కరోనా కేసులలో పోల్చితే గత 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొన్న దేశంలో 13,734 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,135 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింద
దేశంలో కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,83,787కు చేరిందని తెలిపింది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,313 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 57 మంది మృతి చెందారు. 20,742 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.