Home » Corona
దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసులు కాస్త తగ్గి 27,374గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,46,16,394కి చేరిందని వివరించింది. నిన్న కరోనా వల్ల ఎనిమిది మంది ప్రాణ�
దేశంలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,884 మంది కోలుకున్నట్లు వివరించింది. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,51,228కి చేరిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ �
దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. దేశంలో కొత్తగా 2,468 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు నిన్నటి కంటే 1,280 తగ్గి 33,318కి చేరాయని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,01,934కి చేరిం�
దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 4,474 మంది కోలుకున్నట్లు వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 40,750 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివి�
దేశంలో కొత్తగా 5,664 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,555 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 47,922 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. రోజువారీ ప
తెలంగాణలో కొత్తగా 5,747 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,618 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 46,848 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. రోజువా�
దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 4,369 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 46,347గా ఉందని పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నట్లు �
దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,975 మంది కోలుకున్నట్లు చెప్పింది. మృతుల సంఖ్య 5,28,165కి చేరిందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 47,176 మంది చికిత్స తీసుకుంటున్నారని ప
ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కరోనాతో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ (నాజల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ