Home » Corona
చైనా తన దేశంలో తయారైన మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ ఫార్మా దిగ్గజం సినోఫార్మ్ ఈ వ్యాక్సిన్ని తయారు చేసింది. దేశంలో అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇదే కాగా.. చైనా షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు
కరోనాకు వ్యాక్సిన్ వస్తున్న వేళ జనాలు బయట తిరగడం ఎక్కువైందని, ఈ సమయంలోనే ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచనలు చేసింది. కరోనా కష్టకాలంలో ఎన్నో రోజులు ఇళ్లలోనే గడిపిన ప్రజలు ఇప్పడిప్పుడే బయటకు వస్తున�
Corona new strain case identified in andhrapradesh : కరోనా కొత్త స్ట్రెయిన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించింది. తెలంగాణలో ఒకటి, ఏపీలో ఒకటి కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన వ్యక్తికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది.
Hyderabad Metro train New Corona Strain : హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro train)ను కరోనా (Corona) కష్టాలు వెంటాడుతున్నాయి. మరో ఏడాది కష్టాల ప్రయాణం తప్పేట్టు లేదు. కొవిడ్ వల్ల ప్రయాణికులు సంఖ్య గణనీయంగా తగ్గింది. కొత్త కరోనా స్ట్రెయిన్ (New Corona Strain)తో మెట్రో రైల్లో ప్రయాణంచే వారి
UK to Telangana : తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా స్ట్రైయిన్ భయాన్ని సృష్టిస్తోంది. ఎందుకంటే యూకే దేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న వారిలో కరోనా ఉందని తేలుతుండంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ ఉందని తేలింది. మల్కాజ్ గ�
Rajini Discharge from hospital : సూపర్ స్టార్ రజనీ అభిమానులకు వైద్యులు గుడ్ న్యూస్ వినిపించారు. అభిమానుల పూజలు ఫలించాయి. తమ అభిమాన నటుడు క్షేమంగా తిరిగి రావాలని అనుకున్న వారికి శుభవార్తే. అన్ని రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని, 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ఆసుపత్ర�
కరోనా కారణంగా ఏడెనిమిది నెలలుగా ఊళ్లకు పోయిన నగరాల్లోని జనాలు.. తిరిగి నగరాలకు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో దాదాపుగా సొంతూళ్ల నుంచి నగరాలకు వచ్చేశారు నగరాల్లో పని చేసుకునేవాళ్లు.. ఈ క్రమంలో ప్రతి ఏడాది హడ
person hospitalized for 222 days suffering from corona : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్నే గజగజ వణికించింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. వైరస్ బారిన పడి చాలా మంది ఆస్పత్రులపాలయ్యారు. అయితే, కరోనా దీర్ఘకాలిక లక్షణాలున్నవారు కూడా ఒక నెలకంటే ఎక్కువ ఆస్పత్రిలో చికిత్స పొందలే�
Corona Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 62 వేల 215 శాంపిల్స్ పరీక్షించగా..479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 19వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొ
French President అమెరికా అధ్యక్షుడు ట్రంప్,బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అధ్యక్షులు,ప్రభుతాధినేతలు కరోనా బారినపడిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు చేరారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్య�