Corona

    అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ, పాఠశాలలే కరోనా టీకా కేంద్రాలు

    November 7, 2020 / 03:04 AM IST

    Corona vaccination centers : కరోనా టీకా తయారీకి పరిశోధనలు జరుగుతుండగానే దేశంలో ప్రజలందరికీ టీకాలు వేసే కార్యక్రమం రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేసింది. టీకాలు వేసేందుకు ప్రతి గ్రామం, పట్టణంలోని అంగన్‌�

    తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.85 శాతం

    November 6, 2020 / 02:40 AM IST

    Corona recovery rate : తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ, కొత్త కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. బతుకమ్మ, దసరా తర్వాత పలు జిల్లాల్లో కేసులు పెరిగాయి. రికవరీ రేటు ఆశాజనకంగా ఉందని అధికారులు తెలిపారు. బుధవారం నాటికి రాష్ట్రంలో రికవరీ రేట�

    ఢిల్లీలో మరోసారి కరోనా కలకలం… కొత్తగా 6,715 కేసులు

    November 6, 2020 / 01:55 AM IST

    Corona again in Delhi : ఢిల్లీలో మరోసారి కరోనా వైరస్‌ కలకలం రేపుతున్నది. మూడోసారి వైరస్‌ విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా సుమారు 7 వేల వరకు కరోనా కేసులు వెలుగు చూశాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,715 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి.

    ఫిబ్రవరి,2021 నాటికి కోవిడ్ వ్యాక్సిన్ రెడీ : ICMR

    November 5, 2020 / 03:26 PM IST

    bharat biotech vaccine could launch by february : భారత్ బయోటెక్ సంస్ధ రూపోందిస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త రజనికాంత్ తెలిపారు.  భారత ప్రభుత్వం సహకారంతో భారత్ బయెటెక్ సంస్ధ… కోవిడ్ కొవాగ్జిన్ వ్య

    కరోనా కట్టడికి వ్యాక్సిన్

    November 4, 2020 / 02:47 AM IST

    Corona vaccine : కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తరుణంలో ‘యూనివర్శిటీ ఆఫ్‌ వాషింఘ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’కు చెందిన పరిశోధకులు శుభవార్త అందించారు. అతి సూక్ష్మ కణాలతో తాము రూపొందించిన కరోనా వ్య

    ఏపీలో 8 లక్షలకుపైగా కోలుకున్న కరోనా బాధితులు

    November 4, 2020 / 01:06 AM IST

    corona victims recover : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలు దాటింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 84,534 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,849 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాత�

    కుళ్లిన మాంసం, పాచిన హల్వా.. విజయవాడ రెస్టారెంట్లలో అధికారుల తనిఖీల్లో బయటపడ్డ దారుణాలు

    November 3, 2020 / 03:55 PM IST

    checkings in vijayawada restaurants: విజయవాడలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బార్బీ క్యూ నేషన్ రెస్టారెంట్ లో తనిఖీలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టు, ఆహారంలో నిషిద్ధ రంగులు �

    Online : లైసెన్స్ లేకుండా ఆహార పదార్ధాలు అమ్మితే రూ.5లక్షలు జరిమానా..జైలు కూడా

    November 2, 2020 / 04:36 PM IST

    Online food : కేకులు..బిస్కెట్లు..బన్నులు..బర్గర్లు..స్వీట్లు వంటి పలు ఆహార పదార్ధాలు వంటివి ఇష్టమొచ్చినట్లు అమ్మితే ఇకపై జేబులే కాదు బ్యాంక్ బ్యాలెన్స్ లు కూడా ఖాళీ అయిపోయేంత జరిమానాలు వేస్తామంటూ ఆహార భద్రతా విభాగం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ కరోనా �

    వచ్చే ఏడాది మార్చి తర్వాతే కరోనా టీకా

    November 2, 2020 / 01:34 AM IST

    భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చి తర్వాతే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే వ్యాక్సిన్ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడో దశ క్లి�

    హైదరాబాద్‌ సిటీ బస్ పాస్ వినియోగదారులకు శుభవార్త

    October 31, 2020 / 12:28 AM IST

    Hyderabad City Bus Pass : హైదరాబాద్‌ సిటీ బస్ పాస్ వినియోగదారులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. లాక్ డౌన్ లో వినియోగించుకోలేకపోయిన బస్ పాసులు తిరిగ�

10TV Telugu News