Home » Corona
coronavirus low risk : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నా..రిస్క్ తక్కువేనంటోంది ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్). మరణాల సంఖ్య మాత్రం పెద్దగా లేదని, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు తక్కువగా ఉండడమేనని వెల్లడ�
train ticket reservation befor 5 minutes: భారత రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఐదు నిమిషాల ముందు కూడా రైల్ టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. అక్టోబర్ 10నుంచి అంటే రేపటి నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపింది. రైలు స్టేషన్ �
కరోనా ఉదృతి దేశంలో కొనసాగుతున్నప్పటికీ ప్రజల్లో కొందరు మాత్రం ఏ మాత్రం జాగ్రత్తలు పాటించట్లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మాస్క్ను ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు అనుసరించ�
కరోనా బారిన పడినా ఏపీ ప్రభుత్వం తరుఫున బలమైన వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు విన్న వారికి కళ్లు చెమ్మగిల్లాయి. డీఈడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయ
తొలినాళ్లలో దేశంలోకి కరోనా వైరస్…అత్యధికంగా దుబాయ్, బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచే వచ్చినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(IIT)మండి అధ్యయనంలో తేలింది. జనవరి-ఏప్రిల్ మధ్య దేశానికి వచ్చిన కరోనా బాధితుల ట్రావెల్ హిస్ట�
Eatala Rajender : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 1,967 కేసులు నమోదయ్యాయని, 2,059మంది ఒక్కరోజే కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ (Media Bullet
కరోనా కరాళ నృత్యానికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ చనిపోయారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, పిల్ల జమీందార్, ఛలో తదితర సినిమాల్లో నటించిన వేణుగోపాల్ తెలుగు
పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ రీసెర్చ్.. రాబోయే చలికాలం గురించి సంచలన వార్త బయటపెట్టింది. కొవిడ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారికి ఇదొక కీలక సమాచారం. సాధారణంగా వ్యాపించే కరోనా వైరస్ తో పాటుగా ఫ్లూ కూడా మొదలైతే డబుల్ రిస్క్ అని హెచ్చరించింది.
కరోనా కారణంగా ఈ మధ్య ప్రతి ఒక్కరూ తమ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. పొరపాటున కరోనా అంటుకున్నా ఈజీగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఒకే ఒక్క మార్గం వ�
Online Classes : కరోనా నేపథ్యంలో ఇంకా స్కూళ్లు తెరుచుకోలేదు. అయితే..కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నాయి. కొంతమంది స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో చదువుకు దూరంగా ఉంటున్నారు. నిరుపేదలు ఫోన్ కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అప�