Corona

    ఎగ్గొడితే ఊరుకోం..GST బకాయిలు చెల్లించాల్సిందే.. కేంద్రంపై హరీష్ రావు సీరియస్

    August 31, 2020 / 05:51 PM IST

    Pay GST funds in full: T Harish Rao కరోనా కష్ట సమయంలో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కరోనా పేరటి రాష్ట్రాలకు రావాల్సిన రూ.1.35లక్షల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. క

    చేపల చెరువుగా మారిపోయిన ‘లగ్జరీ స్విమ్మింగ్ పూల్’…!!

    August 31, 2020 / 05:16 PM IST

    కేరళ అంటే భూతల స్వర్గమే. ప్రకృతి మాత ఒడిలాంటి కేరళలో రిసార్ట్స్ సంగతి చెప్పనక్కర్లేదు. చూపు తిప్పుకోనివ్వవు. డబ్బులుండాలే గానీ స్వర్గమే భూమిపైకి దిగివచ్చిందా? అన్నట్లుగా ఉంటాయి. అక్కడి స్విమ్మింగ్ పూల్స్ గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. అటు�

    లాక్ డౌన్ లో భారీగా పెరిగిన బాల్య వివాహాలు

    August 28, 2020 / 03:46 PM IST

    కరోనా కాలంలో సాధారణ వివాహాలు చేసుకోవటానికి ఒకటికి పది సార్లు..100 రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. కానీ పాపిష్టిపనులను ఏకాలం అయినా ఒకట్టే అన్నట్లుగా సందట్లో సడేమియాలాగా ఈ కరోనా కాలంలో కర్ణాటక రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిందని రాష్ట్ర

    కోళ్ల ఫామ్స్ గా మారిపోతున్న స్కూల్స్..ప్లే గ్రౌండ్స్ లో కూరగాయల పంట

    August 28, 2020 / 03:20 PM IST

    కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. అమెరికాలో రెండు వారాల క్రితం కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ రీఓపెన్ చేయగా మరోసారి కరోనా తన ప్రతాపాన్ని చూపెట్టింది. ఈ క్రమంలో భారత్ సెప్టెంబర్ 1 నుంచి స్కూల్

    రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు…23 మంది పంజాబ్ ఎమ్మెల్యేలకు కరోనా

    August 26, 2020 / 08:37 PM IST

    మరో రెండు రోజుల్లో పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 23 మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పాజిటివ్ సోకింది. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. శుక్రవా

    లక్షణాలు లేకపోయినా కోవిడ్ సోకింది !

    August 24, 2020 / 06:34 AM IST

    కరోనా వైరస్ లక్షణాల్లో భాగమైన జ్వరం, దగ్గు వంటి లక్షణాలు  ఏవీ కనపడకపోయినా అత్యధిక శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చి భయ బ్రాంతులకు గురవుతున్నారు. అటువంటి వారు ఇంటికే పరిమితమైపోవాలని ఏపీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌  ప్రత్యేక అధికారి డాక్టర్‌ క�

    అమానుషం : చెత్త ట్రాక్టర్ లో కరోనా బాధితుల తరలింపు

    August 23, 2020 / 05:18 PM IST

    కరోనాపై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరి తీరు మారడం లేదు. ఇంకా కరోనా బాధితుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. సిద్ధిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇలాంటి అమానుష ఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీలో పని చేసే 9 మంది �

    కోవిడ్-19 చికిత్సకు నైట్రిక్ ఆక్సైడ్‌.. విషమ పరిస్థితిలో మెరుగైన వైద్యం కోసం!

    August 21, 2020 / 07:32 AM IST

    కరోనా మహమ్మారి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయి ఉండగా.. వ్యాక్సిన్ కోసం, మందు కోసం శాస్వత పరిష్కారం కోసం పరిశోధకులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నారు. వైరస్‌ను అడ్డుకొనేందుకు

    త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్….అప్పటిదాకా ప్లాస్మాయే మందు

    August 20, 2020 / 04:40 PM IST

    కరోనా విషయంలో అమెరికా లాంటి దేశం విలవిల లాడుతుంటే… మనం సమయస్ఫూర్తితో ఎదుర్కొంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాకు ధైర్యమే ఒక పెద్ద మందు అన్నారు. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయన్నార�

    మానవత్వానికి మారు పేరు : కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తున్న మహిళ

    August 19, 2020 / 07:09 PM IST

    కరోనా సోకిందంటే దగ్గరికి రావడానికి కూడా జనాలు జంకుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రావడం లేదు. కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. కొంతమంది సొంతింటి వాళ్లు చనిపోయినా దహనానికి ముందుకు రావడం లేదు. �

10TV Telugu News