Corona

    ఏపీలో కరోనా ప్రభావం ఎలా ఉందో తెలుసా..?

    August 8, 2020 / 07:38 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో పది కేసులు నమోదవుతుంటే.. 9కేసులు మాత్రమే రికవరీ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకూ 62వేల 123మందికి పరీక్షలు జరుపగా 10వేల 080మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొవిడ్ కారణంగా అనంతపూర్ లో పదకొండు, గుంటూరులో �

    కరోనా ట్రీట్ మెంట్ కు లక్షలు వసూలు.. ప్రైవేట్ ఆస్పత్రులపై వెయ్యికి పైగా ఫిర్యాదులు

    August 8, 2020 / 06:23 PM IST

    ప్రపంచమంతా కరోనా మహమ్మారితో హడలెత్తుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. కరోనా పేరుతో రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ రోగమొచ్చినా కరోనా పేరు చెప్పి ట్రీమ్ మెంట్ కోసం వేల నుంచి లక్షలు వసూలు చేస్తున�

    ఏపీలో కరోనా టెస్టులు, ట్రేసింగ్‌ భేష్‌ : బ్రిటిష్‌ హైకమిషనర్‌

    August 7, 2020 / 10:11 PM IST

    కరోనా నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం (ఆగస్టు 7,2020) ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియాలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జా�

    కరోనా లేని రోగికి బిల్లు..30 రోజులకు 32 లక్షలు

    August 7, 2020 / 04:33 PM IST

    కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఏదైనా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే కరోనా సోకిందని రోగిన�

    ముందుంది కరోనా విశ్వరూపం…భారత్ లో వచ్చే 2-3నెలల్లోనే అసలు ముప్పు

    August 6, 2020 / 07:03 PM IST

    రానున్న రోజుల్లో భారత్ పెద్ద ఉత్పాతం ఎదుర్కోబోతోందా..? ఇప్పటికే రోజుకు 50వేల వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అసలు ముప్పు అంతా రాగల రెండు మూడు నెలల్లోనే ఉందా అంటే..ఔననే అంటున్నారు సైంటిస్టులు, పరిశోధకులు..కరోనా వైరస్‌ ఇప్పుడు భారత్‌లో చూ�

    బీజేపీకి బాబు కరోనా రిపోర్ట్‌ల రాయబారం

    August 6, 2020 / 04:33 PM IST

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసిందంతా ఒక్కటే రాజకీయం. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఎప్పుడూ ఇంత ఖాళీగా లేరు. రాజకీయ నాయకులన్న తర్వాత ఖాళీ సమయాల్లో రకరకాల వ్యాపకాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ, చంద్రబాబు మాత్రం పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు. అందుకే

    కరోనా కష్టంతో బాధపడుతున్న 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ

    August 4, 2020 / 03:43 PM IST

    డైరక్టర్ కృష్ణ వంశీ తీసిన సినిమా ఖడ్గం అందులో డైలాగ్ అతని పేరుకే అలంకారం అయిపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే మాటంటే గుర్తొచ్చేది పృథ్వీనే. అయితే అతనికి కరోనా కష్టమొచ్చిందట. 10 రోజులుగా అస్వస్థతకు గురవుతున్నానని.. జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యు

    కరోనా భయంతో ఇంటివద్దకే కూరగాయలు

    August 4, 2020 / 08:50 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో ప్రజలు గడప దాటాలన్నా భయ పడుతున్నారు. ఇంటి సమీపంలో వారం వారం జరిగే సంతలకు వెళ్లాలన్నా జంకుతున్నారు. ఒక వేళ ఆ సంతలలో జనసమూహం ఎక్కువ ఉంటే పోలీసు వారి హడావిడి ఎక్కువవటంతో అక్కడకు ఎవరూ వెళ్లటం లేదు. దీంతో ఇంటి వద్దకే

    ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి…7,822 మందికి పాజిటివ్

    August 3, 2020 / 08:14 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 166586 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 76,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 85,777 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యా�

    కరోనాను జయించి…. జీవనయానంలో ఓడిన దంపతులు

    August 3, 2020 / 10:04 AM IST

    కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసేస్తోంది. వ్యాధి సోకి కొందరు… వ్యాధి సోకుతుందనే భయంతో మరి కొందరు…. వ్యాధి కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో కొందరు బలైపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే జరిగింది. కరోనా జయించి ఇంటికి తిరిగి వచ

10TV Telugu News