Home » Corona
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 1473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 55,532కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందగా రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 471గా ఉంది. ఇప్పట�
ఏపీలో కరోనా కేసులు లక్ష దాటాయి. ఏపీలో ఇప్పటివరకు లక్షా 2 వేల 349 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 6 వేల 51 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలోనే 1210 కేసులు ఉన్నాయి. తూర్పు గోదావరిలో ఇప్పటివరకు 14,696 కేసులు న�
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్పత్రిలోని క్రింది స్థాయి సిబ్బంది 60 వేలు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించలేక మృతదేహాన్ని మార్చురీలోనే వదిలే
విజయవాడ కార్పొరేషన్ అధికారులు కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేశారు. కోవిడ్ పై అవగాహన కల్పించటానికి కరోనా వైరస్ డస్ట్ బిన్ ఏర్పాటు చేశారు. కరోనా ఆకారంలో డస్ట్ బిన్ ను ఏర్పాటు చేసి మాస్కులు, గ్లౌజులు దీనిలోనే వెయ్యాలని తెలుపుతున్నారు. వాడేసిన ఫ
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత తీవ్రంగా విశ్వరూపం దాల్చనుందా? సెప్టెంబర్లో కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటుందా? దేశంలో కోటి కొవిడ్ కేసులు నమోదు కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి అధ్యయనాలు. సెప్టెంబర్ నాటికి దేశంలో కోటి కరోనా కేసులు నమో�
ఏపీపై కరోనా మరోసారి పంజా విసిరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 48,114 శాంపిల్స్ ని పరీక్షించగా 8,147 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేశారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 80,858కు చేరింది. కరోనాతో ఇవాళ 49 మంది చ�
అనంతపురం జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయింది. ధర్మవరానికి కేతిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ తెల్లవారుజామున 3 గంటలకు అనంతపురం ఆస్పత్రికి వెళ్లాడు. ఊపి
రోడ్డు పక్కన ఓ వృద్ధురాలు కర్రసాము విన్యాసం చూసినవారిని కదలనీయకుండా చేసింది. అంత పెద్ద వయస్సులో కూడా ఏమాత్రం తగ్గలేదామె. కళ్లు తిప్పుకోనివ్వని ఆమె విన్యాసం ఏదో..సరదా కోసమో..లేదా తన సత్తా తెలియజేయటానికో కాదు..పొట్టకూటికోసం. పూణె వీధులల్లో ఎర�
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో 20 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కరోనా రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న సమయంలో పవర్ కట్ అయింది. దీంతో వెంటిలేటర్ పై ఉన్న కరోనా బాధితులు ఆందోళన చెందారు. కరెంట్ పోయిన సమయంలో జనరేటర్ పని చేయలేదని గాంధీ వైద్యుల
కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభం కావడంతో ప్రజలకు సేవలు మరింత చేరువకానున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్, జిల్లా కేంద్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో ర్యాపిడ్ �