Corona

    కడియం శ్రీహరికి కరోనా…హోం క్వారంటైన్ లో ప్రజాప్రతినిధులు

    July 22, 2020 / 09:46 AM IST

    తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి,  MLC కడియం శ్రీహరి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు కలవరపాటుకు గురయ్యారు. ఆయన్ను కలిసిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడియం గన్ మెన్, పీఏలు ఐసోలేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం కడి�

    ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనాతో మృతి

    July 22, 2020 / 01:09 AM IST

    ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనా వైరస్ తో మృతి చెందారు. జార్ఖండ్‌లోని ధన్బాద్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాట్రాస్‌లోని ఒక కుటుంబానికి చెందిన 88 ఏళ్ల మహిళ ఢిల్లీలో జరిగిన వివాహానికి హాజరై ధన్బాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం ఆమె అనారోగ్�

    గుండెల్నిపిండే ఫోటో..కరోనా సోకిన తల్లిని చూడటానికి ఆస్పత్రి కిటికీపైకెక్కి చూసుకుంటున్న కొడుకు

    July 21, 2020 / 10:26 AM IST

    పిల్లలకు చిన్న నలత చేసిన తల్లి తల్లడిల్లిపోతుంది. కానీ ఓ కొడుకు మాత్రం కరోనా మహమ్మారి బారిన పడి హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్న తల్లిని చూడాలని తపించిపోయాడు. కానీ తల్లి దగ్గరకువెళ్లి చూడటానికి వీల్లేదు. కానీ అమ్మను చూడకుండా ఆ 30ఏళ్ల కొ�

    నేటి నుంచి సినిమా ధియేటర్లు ప్రారంభం… చైనాలో

    July 20, 2020 / 01:10 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో మూత పడిన సినిమా ధియేటర్లు దాదాపు 6 నెలల తర్వాత ఈ రోజు తెరుచుకోనున్నాయి. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనేటి నుంచి( జులై 20) ధియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు. చైనా లో కరోనా వైరస్ ఉధృతి తగ్గిన క�

    తెలంగాణలో కరోనా ఉగ్రరూపం : కొత్తగా 1296 కేసులు

    July 20, 2020 / 06:27 AM IST

    తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర భయా�

    క‌రోనా బాధిత చిన్నారుల్లో క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలు

    July 19, 2020 / 01:15 AM IST

    క‌రోనా బాధిత చిన్నారులు కొంద‌రిలో క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని ఢిల్లీ ఆస్ప‌త్రుల‌కు చెందిన ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. క‌వాసాకీ అనేది అరుదైన వ్యాధి అని, ఈ వ్యాధి రావ‌డానికి క‌చ్చిత‌మైన కార‌ణం మాత్రం తెలియ‌ద‌ని చెబు�

    కరోనా రహిత ఏటీఎంలు…కీప్యాడ్‌ ముట్టుకోకుండానే డబ్బులొస్తాయి

    July 19, 2020 / 12:58 AM IST

    కరోనా నేపథ్యంలో బ్యాంకుకు వెళ్లాలంటే ఎవరికైనా కరోనా ఉంటుందేమోన్న భయం. కనీసం ఏటీఎంలోనైనా తెచ్చుకుందామంటే కరోనా కారణంగా ఏ వస్తువునూ ముట్టుకునే పరిస్థితి లేదు. దాంతో కరోనా అంటుకోని ఏటీఎంల రూపకల్పనలో పరిశోధకులు తలమునకలయ్యారు. సాధారణ ఏటీఎం అ�

    హైదరాబాద్‌లో కరోనాను క్యాష్ చేసుకుంటున్న బ్లాక్ మార్కెట్

    July 18, 2020 / 05:39 PM IST

    హైదరాబాద్‌లో కరోనా మహమ్మారిని కొన్ని ముఠాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసులు విస్తరిస్తుండడంతో… బాధితులకు అత్యవసరమైన ఆక్సిజన్‌‌ను అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా ఆక్సిజన్‌ సిలిండర్లను హై

    తిరుమల పెద్ద జీయర్ స్వామికి కరోనా

    July 18, 2020 / 11:14 AM IST

    కరోనా మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట ప్రజలు దాని బారిన పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ తిరుమల తిరుపతి దేవస్దానాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే 15 మందికి పైగా అర్చకులకు కరోనా సోకింది. తాజాగా శ్రీవారి ఆల�

    కుటుంబాన్ని చిదిమేసిన కరోనా, అత్త మామ, భర్త మృతి..ఒంటరైన గర్భిణీ

    July 18, 2020 / 08:46 AM IST

    కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను కన్నీళ్లు తెప్పిస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతుండడం..కొద్ది రోజుల్లోనే అనంతలోకాలకు వెళ్లిపోతుండడం తట్టుకోలేకపోతున్నారు. కుటుంబసభ్యులు తమ మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకో

10TV Telugu News