Corona

    రాజు ప్రశంసలు, రాజు నమ్మినబంటు విమర్శలు.. కన్‌ప్యూజన్‌లో పడిపోయిన సైనికులు

    July 16, 2020 / 04:09 PM IST

    ప్రశ్నించాల్సిన నాయకుడే ప్రశంసలు కురిపించాడు. కరోనా కష్టకాలంలో అధికార పార్టీకి అండగా నిలబడ్డాడు. అధినాయకుడిలో కలిగిన ఈ మార్పు చూసి సైన్యం దూసే కత్తుల్ని కిందకు దింపింది. ఇంతలోనే, అబ్బే అలాంటిదేమీ లేదు, కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫ�

    కరోనా పూజలు చేస్తోందని మహిళపై దాడి

    July 16, 2020 / 11:10 AM IST

    కరోనా వైరస్ మనుషుల్లో ప్రాణభీతిని పెంచింది. భగవంతుడా నాకేమి కాకుండా చూడు అని ప్రార్ధించే వాళ్లు ఎక్కువయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే భగవంతడిని వేడుకుంటున్నారు ప్రజలు. కరోనా వైరస్ బారినుంచి కాపాడమని పూజలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగ�

    ఉస్మానియా జనరల్ ఆసుపత్రి దుస్థితి, ఈ పాపం ఎవరిది ? తెలుసుకోవాల్సిన విషయాలు

    July 16, 2020 / 08:52 AM IST

    చారిత్రక ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిని మళ్లీ మురుగునీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాత భవనంలోని సూపరింటెండెంట్ చాంబర్‌ సహా… కారిడార్‌, మేల్‌ వార్డులు ఉస్మాన్‌సాగర్‌ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్త

    కరోనా రహిత రైల్వే కోచ్ లు

    July 15, 2020 / 01:05 AM IST

    కరోనా నేపథ్యంలో రైల్వే కోచ్‌లను పూర్తిగా మార్చివేస్తున్నారు. కరోనా తర్వాత వాడబోయే కొత్తరకం కోచ్‌లను రైల్వే విభాగం మంగళవారం (జులై 14, 2020) ప్రారంభించింది. కపుర్తల రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీలో తయారైన రెండు నమూనా కోచ్‌లను ప్రదర్శించింది. డోర్‌ హ్యాండ�

    కరోనాతో వ్యక్తి చనిపోయి 8 గంటలు దాటినా పట్టించుకోని సిబ్బంది.. గాంధీ ఆసుపత్రిలో దారుణం

    July 14, 2020 / 10:19 PM IST

    హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి చనిపోయి 8 గంటలు దాటిన సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో మృతదేహం దుర్వాసన వస్తుండటంతో తోటి రోగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి �

    కరోనా కట్టడికి పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు : ఏపీ డీజీపీ

    July 14, 2020 / 08:36 PM IST

    లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు పెరిగాయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే విపరీతంగా వ్యాప్తి పెరిగిందని పేర్కొన్నారు. మంగళవారం (జులై 14, 2020) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు స్పం

    17వేల డాక్టర్లు, 12వేల నర్సులు సిద్ధం…కోవిడ్‌ కేసులను నిరాకరిస్తే ఆస్పత్రులపై చర్యలు

    July 14, 2020 / 07:57 PM IST

    రాష్ట్రంలో క్వారంటైన్‌ సెంటర్ల మీద ఫోకస్‌ పెంచాలని వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. అలాగే భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్‌ చేయాలన్నారు. కరోనా కేర్‌ సెంటర్ల

    తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 99 శాతం

    July 14, 2020 / 07:01 PM IST

    తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి రేటు 99 శాతం ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా నియ

    కాయ్ రాజా కాయ్.. కరోనాపై బెట్టింగ్‌లు..

    July 14, 2020 / 12:54 PM IST

    కాయ్ రాజా కాయ్ అంటూ కరోనాపై కూడా బెట్టింగ్‌లు పెట్టేస్తున్నారు బాబోయ్.. రాజకీయాలు, సినిమా, క్రికెట్‌ ఇలా అన్నింట్లో జోరుగా నడిచే బెట్టింగులు.. ఇప్పుడు కరోనా సమయంలో కూడా సాగుతున్నాయి. వాస్తవానికి బెట్టింగుల జోరు ఎక్కువగా ఉండేది ఐపీఎల్ సీజన్‌

    కరోనా దందాలు : ప్రైవేట్ ల్యాబ్ తో డీల్స్..బాధితుల సాంపిల్స్ సేకరించి డబ్బులు వసూళ్లు

    July 14, 2020 / 09:55 AM IST

    కరోనాను అడ్డపెట్టుకుని దందాలు చేసే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. కరోనాపరీక్షల్లో డబ్బులు వసూళ్లు..అక్రమంగా సాంపిల్స్ సేకరించి డబ్బులు దండుకుంటున్న ఘటనలు సర్వసాధారణమైపోయాయి. జనగాం జిల్లా వైద్యాధికారుల్లో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారాన్ని అడ�

10TV Telugu News