Home » Corona
కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆస్పతుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లలో వారిని వుంచి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలించడం, ఎవరికైనా లక్షణాలు బయటపడి అస్వస్తతకు గురయ్యే పరిస్థితి వుంటే, వెంటనే
ఆన్లైన్ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందుల�
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ చనిపోయాడని చెప్పింది సికింద్రాబాద్ లోని ఒక కార్పోరేట్ ఆస్పత్రి. కుటుంబ సభ్యులను కంగారు పెట్టించి బిల్లు మొత్తం చెల్లించి శవాన్ని తీసుకువెళ్లమన్నారు. దీంతో చివరి చూపు కోసం ఆస్పత్రికి చేరుకున్�
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంద సంస్ధలు కూడా కృషి చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించటం చేస్తున్నాయి. కొన్ని సంస్ధలు వారికి అవసరమైన నిత్యావసరాలను అందించాయి. కరోనా కట్టడి విధుల్లో ఉన్న చెన్నై కార్పోరేషన్ కు చెందిన అసిస్టెంట్
కరోనా కొత్త కొత్త రూల్స్ ను తెస్తోంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు తూతూ మంత్రంగా అవుతున్నాయి. అయ్యిందిలే అన్నట్లుగా కానిచ్చేస్తున్నారు. కారణం కోరోనా. పెళ్లికి వచ్చినవారుతో పాటు పెళ్లి కూతురు పెళ్లికొడుకు మాస్క్ లు పెట్టుకోవాల్సి�
కరోనా చికిత్సపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులతోపాటు అనుమానితులకు కూడా వెసులుబాటు కల్పించింది. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వ�
హైదరాబాద్ నగరంలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు రానున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ ప్రారంభంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాల్లో క�
కరోనా రిపోర్టు విషయంలో జరిగిన పొరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంట్లో మనిషిని కోల్పోయిన ఆ కుటుంబానికి 15 రోజుల పాటు తీవ్ర మానసిక సంక్షోభకు గురైంది. అందరూ ఉన్నా అమ్మకు అనాథలా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి తలెత్తిందన్న బాధ వారిని
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 6వ రోజు(జూలై 8,2020) కూడా దేశంలో 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 22వేల 752 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. మరో 482 మంద�
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనేవున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కరోనా సోకింది. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో మంగళవారం (జులై 7, 2020) ధృవీకరించారు. ఆసుపత్రి నుం�