Home » Corona
ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. చైన నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు, వైద్యులు శ్రమిస్తున్నారు. తొలుత వైరస్ ను కట్టడి చేసేందుకు
ఏపీలో కరోనా ఆగడం లేదు. రోజు రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్నా..కోలుకున్న వారి సంఖ్య అధికమవుతోంది. పలు జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 2020, జులై 13వ తేదీ 19, 247 మందికి పరీక్�
కరోనా వైరస్ అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. జిల్లాలకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను పంపినట్లు పేర్కొంది. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ తేలితే వెంటనే చికిత్స ప్రారంభించాల
కరోనా కష్ట కాలంలో పేదలు, రోజువారీ కూలీలను ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అయితే వారందరికంటే నటుడు సోనూ సూద్ తనకున్నదానిలో వివిధ రకాలుగా కాస్త ఎక్కవ సహాయమే చేస్తున్నారు. కరోనా బాధితుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న వై
కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్ 117 రోజుల తరువాత సౌతాంప్టన్లో టెస్ట్ మ్యాచ్తో ప్రారంభం అయ్యింది. ఇంగ్లాండ్కు వెస్టిండీస్కు మధ్య జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు విజయం సాధించగలిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్య
మార్చిలో కరోనావైరస్ మహమ్మారి ప్రభావం పెరగడం.. ఆ పేరు జనాల్లో కలవరపెడుతుండటంతో కరోనా టైటిల్స్ కోసం ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తొందరపడింది. చీసీ కరోనా ప్యార్ హై అనే టైటిల్ కూడ ఇలానే రెడీ అయింది. ఇప్పుడు లాక్ డౌన్ సడలించడ
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తోంది. మృత్యు భయంతో ఏ మనిషికి ఎక్కడ, ఎలా సోకుతుందో తెలియనంతగా భయపడిపోతున్నారు ప్రజలు. కరోనా సోకినా చికిత్స పొంది ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇళ్లకు వెళుతున్న వారూ ఉన్నారు. హైదరాబాద్ లో మామా అల్లుళ్ళిద్దరి�
హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామికవేత్తలుగా (ఎంటర్ప్రెన్యూర్షిప్) ఎదగాలనే ఆలోచన తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడే ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాకుండా ఉద్యోగాలు క�
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. కేసులు అధికంగా ఉన్న ఒక్కో సర్కిల్ ను ఒక్కో అధికారికి అప్పగించింది. రాష్ట్రంలో
తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (జులై 10, 2020) ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1013 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 32,224 కు చేరింది. మొత్తం కరోనా సోకి 339 మంది మృతి చెందారు.