Home » Corona
కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వైరస్ తీవ్రత పెరుగుతుండగా ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుని ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో కేసులు ధారాళంగా పెరుగుతున్నాయి. వీటిని అదుపుచేసేందుకు కొవిడ�
కోవిడ్ 19 వల్ల వచ్చిన లాక్ డౌన్ తో భారతదేశవ్యాప్తంగా 300 మిలియన్ల మంది విద్యార్థులను ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ తో స్కూల్స్, కాలేజెస్, యూనివర్శిటీస్ ఇలాఅన్ని విద్యాసంస్థలు మూత పడ్డాయి. దీంతో విద్యార్థుల కోసం ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించి
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్లో నమోదైన కరోనా మరణాలే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గ�
ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలతకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్ ద్వారా తెలిపారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు. శనివారం ను
కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్లో భారీగా పెరగడానికి కారణం ఏంటి? తెలంగాణలో మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు… ఒక్క హైదరాబాద్లోనే ఎందుకు పెరుగుతున్నాయి? కేసులు పెరగడానికి ప్రత్యేక కారణం ఉందా? ఈ కారణం చేతనే సిటీలో పాజిటివ్ కేసులు దండిగా ప
ఇటీవలి కాలంలో ఎటువంటి కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు కూడా పాజిటివ్ రావటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మందికి వైరస్ సోకినా ఆ లక్షణాలేవీ కనిపించటకుండానే పరీక�
విశాఖలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. డీజీపీ కార్యాలయానికి అనువైన భవనాలను సవాంగ్ పరిశీలించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంలో ఏపీ ఛాలెంజ్ గా తీసుకుందన్నారు. కరో
హైదరాబాద్ లో వజ్రాల వ్యాపారి బర్త్ డే వేడుకలు కొంపముంచాయి. హిమాయత్ నగర్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి(63) నిర్వహించిన బర్త్ డే పార్టీలో నగరానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న సుమారు 20మందికిపైగా కరోనా �
సినిమా థియేటర్లు రీఓపెన్ అయ్యాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? యాజమాన్యాలు ఏ విధమైన కరోనా జాగ్రత్తలు తీసుకుంటాయి? ప్రేక్షకులకు ఎలాంటి భరోసా ఇస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు పీవీఆర్ సినిమాస్ సమాధానం ఇచ్చింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఒకవేళ థి�
విటమిని డి లోపం ఉన్నవారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని.. కరోనాతో మరణిస్తున్న రోగుల్లో డి. విటమిన్ లోపం ఉంటోందని వైద్యులు చెప్పటం ఇప్పడు కలవర పరుస్తోంది. విటమిన్ డి సమృధ్ధిగా ఉన్నవారికి కరోనా సోకినా వారు త్వరగానే కోలుకుంటున్నట్లు రికా�