Corona

    హైదరాబాద్‌లో ఉచితంగా కొవిడ్ పరీక్షలు చేసే సెంటర్లు

    July 7, 2020 / 09:29 PM IST

    కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వైరస్ తీవ్రత పెరుగుతుండగా ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుని ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో కేసులు ధారాళంగా పెరుగుతున్నాయి. వీటిని అదుపుచేసేందుకు కొవిడ�

    ఆన్‌లైన్ విద్య అందరికీ అందుబాటులో ఉందా? : ఎంతవరకూ సాధ్యం?

    July 7, 2020 / 05:24 PM IST

    కోవిడ్ 19 వల్ల వచ్చిన లాక్ డౌన్ తో భారతదేశవ్యాప్తంగా 300 మిలియన్ల మంది విద్యార్థులను ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ తో స్కూల్స్, కాలేజెస్, యూనివర్శిటీస్ ఇలాఅన్ని విద్యాసంస్థలు మూత పడ్డాయి. దీంతో విద్యార్థుల కోసం ఆన్‌లైన్ క్లాసెస్ ప్రారంభించి

    అమెరికా కన్నా భారత్ లోనే ఎక్కువ కరోనా మరణాలు

    July 7, 2020 / 03:28 PM IST

    భార‌త్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు ల‌క్ష‌లు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్‌లో నమోదైన కరోనా మరణాలే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గ�

    మండ్య ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్

    July 6, 2020 / 09:09 PM IST

    ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలతకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్​బుక్ ద్వారా తెలిపారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు. శనివారం ను

    హైదరాబాద్ కరోనా కేసులు పెరగడానికి కారణమిదే

    July 6, 2020 / 07:46 PM IST

    కరోనా పాజిటివ్‌ కేసులు హైదరాబాద్‌లో భారీగా పెరగడానికి కారణం ఏంటి? తెలంగాణలో మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు… ఒక్క హైదరాబాద్‌లోనే ఎందుకు పెరుగుతున్నాయి? కేసులు పెరగడానికి ప్రత్యేక కారణం ఉందా? ఈ కారణం చేతనే సిటీలో పాజిటివ్‌ కేసులు దండిగా ప

    లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చిందా…భయపడాల్సిన పనిలేదు

    July 6, 2020 / 08:53 AM IST

    ఇటీవలి కాలంలో ఎటువంటి కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు కూడా పాజిటివ్ రావటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మందికి వైరస్‌ సోకినా ఆ లక్షణాలేవీ కనిపించటకుండానే పరీక�

    466 మంది పోలీసులకు కరోనా : డీజీపీ గౌతం సవాంగ్

    July 6, 2020 / 12:53 AM IST

    విశాఖలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. డీజీపీ కార్యాలయానికి అనువైన భవనాలను సవాంగ్ పరిశీలించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంలో ఏపీ ఛాలెంజ్ గా తీసుకుందన్నారు. కరో

    హైదరాబాద్‌లో కొంపముంచిన వజ్రాల వ్యాపారి బర్త్ డే, 20మందికి కరోనా, 150మంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల్లో టెన్షన్

    July 5, 2020 / 02:56 PM IST

    హైదరాబాద్ లో వజ్రాల వ్యాపారి బర్త్ డే వేడుకలు కొంపముంచాయి. హిమాయత్ నగర్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి(63) నిర్వహించిన బర్త్ డే పార్టీలో నగరానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న సుమారు 20మందికిపైగా కరోనా �

    పీపీఈ కిట్లు, ప్రతీ షో కి కుర్చీలు శానిటైజ్‌, లక్షణాలు ఉంటే ఇంటికే.. సినిమా థియేటర్‌లో తీసుకోబోయే కరోనా జాగ్రత్తలివే

    July 5, 2020 / 01:32 PM IST

    సినిమా థియేటర్లు రీఓపెన్ అయ్యాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? యాజమాన్యాలు ఏ విధమైన కరోనా జాగ్రత్తలు తీసుకుంటాయి? ప్రేక్షకులకు ఎలాంటి భరోసా ఇస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు పీవీఆర్‌ సినిమాస్‌ సమాధానం ఇచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఒకవేళ థి�

    భయపెడుతున్న విటమిన్ డి లోపం

    July 5, 2020 / 09:21 AM IST

    విటమిని డి లోపం ఉన్నవారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని.. కరోనాతో  మరణిస్తున్న రోగుల్లో డి. విటమిన్ లోపం ఉంటోందని వైద్యులు చెప్పటం ఇప్పడు కలవర పరుస్తోంది.  విటమిన్ డి సమృధ్ధిగా ఉన్నవారికి కరోనా సోకినా వారు త్వరగానే కోలుకుంటున్నట్లు రికా�

10TV Telugu News