Corona

    కరోనా భయం : చలో పల్లె టూరు అంటున్న జనాలు

    July 2, 2020 / 07:14 AM IST

    తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్. ఇక్కడ ఎంతో మంది నివసిస్తుంటారు. అయితే..ప్రస్తుతం కొంతమంది చలో పల్లెటూరు అంటున్నారు. ఇప్పుడసలు పండుగలు ఏమీ లేదు కదా…ఎందుకు వెళుతున్నారు ? అనుకుంటున్నారు ? కదా ? కరోనా ఫీవర్ తో జనాలు భయపడిపోతున్నారు. బ�

    పాపులర్ నటికి కరోనా పాజిటివ్..

    July 1, 2020 / 01:27 PM IST

    దేశంలో కరోనావైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా హిందీ టీవీ నటి అదితి గుప్తా కరోనా బారిన పడింది. ఈవిష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. అదితి గుప్తా ప‌లు టెలివిజన్ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించింది. స్టార్‌ప్లస్‌లో ప్ర‌స�

    సినీ రంగానికి చాలా బ్యాడ్ టైమ్ నడుస్తుంది.. ఎంతకాలం అనేది చెప్పలేం..

    June 30, 2020 / 05:49 PM IST

    రవికాంత్‌ పేరెపు దర్శకత్వం వహించిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ సినిమాను రానా దగ్గుబాటి సమర్పణలో ఇటీవల ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే సినిమాను వచ్చే నెల(జూలై) 4న ‘ఆహా’లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు వెబి

    ఆన్ లైన్ క్లాసుల పేరుతో కార్పొరేట్ స్కూల్స్ అధిక ఫీజుల దందాలు

    June 29, 2020 / 05:27 AM IST

    ఒక వైపు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగూ జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరో వైపు కార్పొరేట్ స్కూల్స్ ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజుల దందాలు చేస్తున్నాయి. అంతేకాదు పూర్తిగా ఫీజులు చెల్లించాలంటూ పేరెంట్స్ కు మొబైల్స్ లో మెసేజ్ లు పెడుతున్

    అనంతపురం, కర్నూలులో కరోనా బెల్స్ : కోడుమూరు ఎమ్మెల్యేకు కరోనా

    June 26, 2020 / 05:39 AM IST

    ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు అధికం అవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలువురు చనిపోతున్నారు. అనంత, కర్నూలు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయ�

    Hyderabad లో మార్కెట్ లు Close.. ఏ మార్కెట్‌లో తెలుసా

    June 26, 2020 / 03:06 AM IST

    గ్రేటర్ హైదరాబాద్ కరోనాతో వణికిపోతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్స్ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడి నుంచి వైరస్ సోకుతుందో తెలియక ప్రజలు భయపడిపోతున్న

    ఏపీలో కొత్తగా 439 కరోనా కేసులు.. జిల్లాలవారీగా లెక్కలు ఇవే!

    June 21, 2020 / 07:33 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 24,451 శాంపిళ్లను పరీక్షించగా మరో 439 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 24 గంటల్లో 151 మంది కరోనా �

    ఏపీలో 24 గంటల్లో 48 కరోనా కేసులు

    May 16, 2020 / 07:16 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.  రాష్ట్రంలో 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 వేల 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనాతో 49 మంది మృతి చెందారు. 1353 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్

    ఏపీలో కరోనా @ 2,205 : కర్నూలులో 608, గుంటూరులో 413

    May 16, 2020 / 06:57 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు వేల సంఖ్యను దాటడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. 2020, మే 16వ తేదీ శనివారం కొత్తగా 48 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్‌ కేసుల సంఖ్య 02

    సీఎం జగన్ సమీక్ష : ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

    May 13, 2020 / 11:17 AM IST

    ఏపీ రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరీక్షలు కొనసాగుతున్నాయి. 2020, మే 13వ తేదీ బుధవారం వరకు 2,01,196 పరీక్షలు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మే 12వ తేదీ మంగళవారం ఒక్క రోజే 9,284 పరీక్షలు నిర్వహించారు. ప్రతి మిలియన్‌కు 3,768 పరీక్షలు చేశారు. వైరస్ సోకి చికిత్స పొంది..రికవరీ

10TV Telugu News