Home » Corona
కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ(55)కరోనాతో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గస్తీ…సెప్టెంబర్ 2న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. బెంగళూరులోని ఒక
ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 17 మందికి కరోనా సోకింది. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలోని సిబ్బంది, నేతలందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా, 17మందికి పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ యూనిట్ మీడియా సెల్ హెడ్ తెలిపారు. కరోనా సోకిన వారు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా దాని ప్రభావాన్ని తగ్గించుకోలేదు. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకు కారణం అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కర�
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు మంగళవారం కరోనా సోకింది. తాను కరోనా పరీక్ష- RT-PCR చేయించుకోగా పాజిటివ్ గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. డాక్టర్ల సూచన ప్రకారం హోం ఐసొలే�
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,
కరోనా రక్షణ కోసం ధరించే ఫేస్ మాస్క్ పై మత్తు మందుచల్లి……మైనర్ బాలిక మానం దోచేసిన కాంట్రాక్టర్ ఉదంతం పంజాబ్ లో వెలుగు చూసింది. జిరాక్ పూర్ పట్టణంలో వివిధ పనులకు లేబర్ ను సమకూర్చే కాంట్రాక్టర్ సంత్ రాజ్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత
భారతదేశంలో కరోనావైరస్ సంక్రమణ కేసులు క్రమంగా పెరిగిపోతూ ఉండగా.. ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 83 వేల 341 కొత్త కరోనా కేసులు రాగా.. ఇదే సమయంలో 1096 మంది చనిపోయారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 39 లక్షలకు చేరుకోగా, కరోనా కార�
కరోనా వైరస్ భారిన పడి కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత, శరీరం ఉత్పత్తి చేసే ప్రతిరోధకాలు(యాంటీ బాడీస్) ఎన్ని రోజులు నిరోధకతను కలిగి ఉంటాయనే విషయం మీకు తెలుసా కొంత సమయం ఉంటుందా? లేక ఎక్కువ సమయం ఉందా? యాంటీబాడీస్ ఎప్పుడు ఏర్పడుతాయి? ఎన్ని �
దేశ రాజధానిలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా ఢిల్లీలో 2,509 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యిందనే వార్తలు వినిపిస
కరోనావైరస్ ను పోరాడి గెలిచిన వారి శరీరంలో యాంటీబాడీస్ అనేవి దాదాపు నాలుగు నెలల పాటు సజీవంగా ఉంటాయి. గతంలో చెప్పిన సైంటిస్టుల మాదిరిగానే లేటెస్ట్ స్టడీలోనూ ఫలితాలు అదే విధమైన ఫలితాలు బయటపడ్డాయి. ఐస్ల్యాండ్ లోని దాదాపు 30 వేల మందిపై ఇమ్యూన్ �