Home » COVID-19 vaccine
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకర రీతిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం(ఏప్రిల్ 5,2021) 96వేల 982 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,29,12,090కి చేరింది. ప్రస్తుతం దేశంలో గతేడాది(2020) సెప్టెంబర్ నాటి కొవిడ్
సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కొవిడ్-19 టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని చిరంజీవి తెలిపారు.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య వెయ్యి మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది.
Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గుండెల్లో గుబులు రేపింది. అలాగే 500లకు చేరువగా మర
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం(మార్చి 30,2021) ఆమెకు టీకా ఇచ్చారు. అయితే వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో నొప్పి భరించలేక గంగవ్వ చిన్న పిల్లల్లా గట్టిగా కేకలు పె
ఇండియాకు కాస్త రిలీఫ్. కరోనా కొత్త కేసులు కొంత తగ్గాయి. గడిచిన రెండు రోజులుగా 70వేలకు చేరువగా కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూడగా.. గడిచిన 24గంటల్లో ఆ సంఖ్య
Cm Jagan Covid 19 Vaccine : ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. భారత్పేటలోని 140వ వార్డు సచివాలయాన్ని ఎంపీ మో�
Telangana Covid19 : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4వేల 583 ఉన్నాయి. వీరిలో 1,815 మం�