Home » COVID-19 vaccine
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. వైరస్ ప్రభావం మరింత అధికమవుతోంది. కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆ సంఖ్య భారీగా పెరిగింది.
ఇంజెక్షన్లు, సూదులకు భయపడేవాళ్లకు గుడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లో COVID-19 వ్యాక్సిన్ అనేది క్యాప్సుల్ రూపంలో మార్కెట్లోకి రాబోతుంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక ఫార్మాసూటికల్ కంపెనీలు శ్రమిస్తుండగా..
తమ కొవిడ్-19 వ్యాక్సిన్ లో పంది మాంసం ఉత్పన్న పదార్థాలు వేటినీ వాడట్లేదని ఆస్ట్రాజెనికా కంపెనీ ఆదివారం(మార్చి-21,2021)ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలు బడి బాట పట్టారు. బుద్ధిగా చదువుకుంటున్నారు. పిల్లలు మళ్లీ పుస్తకాలు పట్టుకోవడంతో తల్లిదండ్రులు కూడా కొంత హ్యాపీగా ఫీలయ్యారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింద�
జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లు కూడా ఆస్ట్రాజెనెకా కొవిడ్ 19 వ్యాక్సిన్ వాడకాన్ని నిషేదించాయి. కొందరిలో అనారోగ్య సమస్యలు, మరికొందరిలో ప్రమాదకరంగా రక్తం గడ్డ కట్టడం వంటివి జరిగాయని చెప్తున్నారు. కంపెనీ, యూరోపియన్ రెగ్యూలేటర్స్ మాత్రం..
తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. నిన్న(మార్చి 15,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 263మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో కొవిడ్తో మరో ఇద్దరు చనిపోయారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి.
కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రజలకు మరింత చేరువ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని 225 ఆసుపత్రులు(ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు).. ప్రైవేటులో ఆరోగ్య�
చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా జరిగిన క్వాడ్ మీటింగ్లో భారత్ వ్యూహం ఫలించింది. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ప్రధానుల మధ్య వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో భారత్కు కానుక అందించాయి మిగిలిన దేశాలు.
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ సేఫ్