Home » COVID-19 vaccine
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసుల్లో పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న(మార్చి 9,2021) రోజూవారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించినప్పటికీ, మరోసారి 17వేల 921 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే గడ�
తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 342కి చేరింది. నిన్న(మార్చి 9,2021) రాత్రి 8 గంటల వరకు 39వేల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 10,2021) ఉదయం బులిటెన్ �
భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా నిత్యం కేసులు 18వేలకు పైనే నమోదవుతున్నాయి. తాజాగా 5లక్షల 37వేల 764 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18వేల 599 కొత్త కేసులు వెలుగుచూశాయి.
india corona cases: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 17వేల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 14వేల 989 కేసులు నమోదవగా, నేడు ఏకంగా 17వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షలు దాటింది. కాగా, మూడ
Food after COVID-19 Vaccination: కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారా.. అపోహల నడుమ ఫుడ్ తీసుకోకపోతే 100శాతం కంఫర్ట్ కోల్పోతాం. మనం బెటర్ గా ఫీల్ అవడానికి తీసుకునే ఫుడ్స్ లో ఒక గ్లాసు నిండా టీ, లేదా చికెన్ సూప్ ఏదైనా బెటర్ అంటున్నారు. దాదాపు చికెన్ సూప్ తీసుకోవడమే బెటర్ అ
No vaccine హజ్ యాత్రకు వచ్చే వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని,వ్యాక్సిన్ తీసుకోని వాళ్లను హజ్ కు
కరోనా టీకా సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకా ఒక్కో డోసు ధరను రూ.250గా నిర్ణయిస్తూ ప్రకటన చేసింది కేంద్రం. టీకా ధరతో పాటు, సర్
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధరపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా టీకాను ఎంత ధర నిర్ణయిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మార్చి ఒకటి నుంచి తెలంగాణలో రెండో విడత కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ప్రైవేట్ ఆసుపత్