Home » COVID-19 vaccine
పీతల రక్తం లీటర్ ధర రూ.12లక్షల పైనే... ఏంటి షాక్ అయ్యారా? నమ్మబుద్ధి కావడం లేదా?.. కానీ, ఇది నిజమే. మార్కెట్ లో పీతల రక్తం లీటర్ ధర రూ.12లక్షలకు పైగా పలుకుతుంది. దీనికి కారణం..
దేశవ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల లోపు అర్హులైన టీనేజర్లకు కోవిడ్ తొలి డోసు ఇచ్చే ప్రక్రియ మొదలైంది.
కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గైడ్లెన్స్ ను విడుదల చేసింది. రెండో డోసు కొవిడ్ టీకా తీసుకుని 9 నెలలు లేదా 39వారాలు గడిచిన తర్వాతే ప్రికాషన్ డోస్
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 127 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
జైకోవ్- డీ టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వనున్నారు. గత ఆగస్టు 20వ తేదీనే ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
భారత్కు కరోనా టాబ్లెట్
కొవిడ్ టీకా వేయించుకోలేదా? గుజరాత్ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. టీకా అర్హత ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్ వేయించుకోనివారి విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.
భారత్లో కరోనా కంట్రోల్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన కొవాగ్జిన్ను బ్రిటన్ అత్యవసర వినియోగం కోసం ఆమోదించింది.
కరోనా కట్టడిలో భాగంగా.. అహ్మదాబాద్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ (ZyCoV-D)కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది.
అమెరికాలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభమైంది. 5-11 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫైజర్ టీకాలను ఇస్తున్నారు. పిల్లలకు టీకా అందుబాటులోకి రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం