Home » COVID-19 vaccine
ప్రస్తుతం కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వ్యక్తులకు రెండు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నారు. అది కూడా రెండు డోసుల మధ్య వ్యవధి ఉంటుంది. తొలి డోసు తీసుకున్న కొన్ని వారాలకు ర
ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి బూస్టర్ షాట్లు వేయడం ప్రారంభం అయ్యింది.
సాధారణ ప్రజలకు సైతం బూస్టింగ్ డోస్ అవసర్లేదని సైంటిస్టులు అంటున్నారు. రీసెంట్ గా లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన కథనం ప్రకారం.. కొవిడ్-19 పూర్తి డోసు మెరుగైన...
మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్లు అందేలా చేయడమే లక్ష్యంగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్స్ తరలింపుకు ప్రభుత్వం ఐసీఎంఆర్కు అనుమతులు ఇచ్చింది.
భారతీయుల రాకపై విధించిన ఆంక్షలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎత్తివేసింది. సెప్టెంబర్ 12 నుంచి యుఏఈకి భారతీయులు రావొచ్చునని వెల్లడించింది.
కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రతిరోజూ తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో విస్తృత సాంకేతికత ద్వారా దగ్గర్లోని వ్యాక్సిన్ కేంద్రాల సమాచారంతో పాటు ఇతర సేవలను అందించేందుకు
ఏడాదిన్నర దాటింది.. ఇంకా కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ విజృంభిస్తోంది. టీకాలు వచ్చినా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా..
మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 16ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. మొరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాగ్ కా పురకు చెందిన కమలేష్
అపర కుబేరుడు ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్.. కరోనా వ్యాక్సిన్ తయారీలోకి ఎంట్రీ ఇచ్చింది. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఈ కరోనా టీకాను డెవలప్ చేసింది.
కరోనా టీకాల వల్ల రక్తం గడ్డ కడుతున్న కేసులు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీకాలు తీసుకున్న వారిలో కంటే..