Home » COVID-19 vaccine
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లలో ఏది అత్యధికంగా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇవ్వగలదు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జనాలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళనను
వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంది. వ్యాక్సినేషన్ కోసం డోసులు దొరకడం లేదని కొన్ని రాష్ట్రాలు మొత్తుకుంటుంటే.. మిగిలిన ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసుకునేవారే కరువయ్యారు. ఇక్కడే కాదు అమెరికాలోనూ అదే పరిస్థితట. బేసిక్ గ�
జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సిన్ కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. దేశంలో తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ గా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిలిచింది.
భారత్కు మరో వ్యాక్సిన్... ఇది సింగల్ డోస్ చాలు
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా...తీవ్రత అంత ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో..అసలు టీకాలు ఎందుకు తీసుకోవాలి ? ఎంత ముఖ్యం ? అనే దానిపై అమెరికాకు చెందిన వైద్య నిపుణుడు వివరిస్తున్నారు.
రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు మూడో డోస్ విషయంలో మాత్రం తొందర పడొద్దని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ బూస్టర్ డోసును అప్పుడే వేయొద్దని ప్రపంచ దేశాలకు సూచించింది WHO.
కరోనా థర్డ్వేవ్ భయాల నడుమ ఊరటనిచ్చే వార్త వెలువడింది. పిల్లలు అత్యవసరంగా వాడేందుకు మరో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఫార్మా దిగ్గజం మోడెర్నా తయారు చేసిన పిల్లల వ్యాక్సిన్కు యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపింది.
కోవాగ్జిన్ వ్యాక్సిన్ల సరఫరా కోసం భారత్ బయోటెక్ కంపెనీ బ్రెజిల్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ ఒప్పందంలో అవినీతికి ఆరోపణలు, అవకతవకల మధ్య కోవాగ్జిన్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించింది.
అదేంటో సినిమా వాళ్ళు ఏం చేసినా అది పెద్ద వార్తయిపోతుంటుంది. నిజంగా వార్త కావాలనే వీళ్ళు ఇలా చేస్తారో.. లేక ప్రేక్షకులే వీరు చేసే పనిని వార్త చేస్తారో కానీ..వీళ్ళకి కావాల్సిన ప్రచారం మాత్రం అయిపోతుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే హీరోయిన్ పూజ హ