Home » COVID-19 vaccine
దేశంలో జనాభా అందరికీ వ్యాక్సినేషన్ జరిగిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచింది.
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? నష్టం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?
ప్రస్తుతం కరోనా మహమ్మారికి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ 18 సంవత్సరాల పై బడిన వారికి మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాక్సిన్ల కంపెనీలు పిల్లలలో కూడా వ్యాక్సిన్ ట్రైల్స్ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఫైజర్ వ్�
కరోనా టీకా వేసుకున్నవారిలో ఒక్కసారిగా రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుదలకు దారితీయొచ్చునని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో అధికంగా ఈ సమస్య ఉందని గుర్తించినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఆదేశించిన తొలి దేశంగా నిలిచింది తజికిస్తాన్. పిల్లలను మినహాయించి అంతా వ్యాక్సినేషన్ చేయించుకుని కరోనావైరస్ ను తుడిచిపెట్టేయాలని పిలుపునిచ్చింది.
Animals Covid Vaccine : కరోనావైరస్ మహమ్మారికి కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చారు. దీంతో అన్ని దేశాలకు ప్రజలందరికి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. రోజూ లక్ష
కరోనావైరస్ నుంచి రక్షణ కోసం ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్లపై అనేక సందేహాలు, అపోహలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమౌతుందననే ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది.
వ్యాక్సిన్ నెంబర్ 5
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ జాన్సన్ & జాన్సన్ కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్-షాట్ను యూరోపియన్ యూనియన్ (EU) నుంచి సుమారు 100 మిలియన్ మోతాదులను సేకరించనున్నట్టు తెలుస్తోంది. టీకా సేకరణ కోసం AHPI ఎన్జీఓ ద్వారా నిర్వహించనున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన దేశానికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.