Home » COVID-19 vaccine
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (జూన్ 16)న ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
దేశంలో ప్రైవేట్ సెక్టార్ లో అందుబాటులో ఉన్న ఇతర కోవిడ్-19 వ్యాక్సిన్ లతో పోల్చితే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎక్కువ ధర ఉండటాన్ని భారత్ బయోటెక్ సమర్థించుకుంది.
కరోనా వ్యాక్సిన్ వచ్చి ఇంతకాలం అయినా చాలా ప్రాంతాల్లో టీకా వేయించుకోవటానికి జనాలు భయపడుతునే ఉన్నారు. ఈక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకుంటే 20 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తామని.. ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రకాలుగా ప్ర�
వ్యాక్సినేషన్ విషయంలో మోడీ సర్కార్ తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాకు చెందిన 124 ఏళ్ల మహిళ కొవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకుంది. కేంద్ర భూభాగంలో 9 వేల మందికి పైగా వ్యాక్సిన్ అందించినట్టు అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించిన పూర్తి డేటాను సుప్రీం కోర్టుకు సబ్ మిట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. కొవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ లాంటి వ్యాక్సిన్ల అన్నింటి సమాచారం ఇవ్వాలని తెలియజేసింది.
వ్యాక్సినేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ప్రముఖ టీకా తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసిన సింగిల్ డోసు టీకాకు బ్రిటన్ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ వినియోగానికి నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చింది.
Moderna Vaccine 100 % Best results : కరోనా ఉదృతి పెరుగుతున్న క్రమంలో చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా 12 నుంచి 17 ఏళ్ల బాలలపై చేసిన ప్రయోగాల్లో మోడేర్నా టీకా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లుగా తేలింది. దీంతో వచ్చే జూన్ నెల�
కొవిడ్-19 లాంటి మహమ్మారిని జయించడానికి ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. కొన్ని రాష్ట్రాల్లో కొరత కారణంగా వ్యాక్సిన్ కోసం చూస్తున్న వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి.