Home » COVID-19 vaccine
కరోనావైరస్ మహమ్మారి.. ప్రజలపై పగబడుతున్న వేళ హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా రాబోతోంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించగా, త్వరలో
దూర ప్రయాణ సామర్థ్యం గల డ్రోన్లను అద్దెకు తీసుకుని..వినియోగించుకొనేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈనెల మూడో వారం లేదా..జూన్ మొదటి వారంలో డ్రోన్ల ద్వారా కరోనా మందులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
త్వరలో బయోలాజికల్ ఈ-టీకా
చైనాకు పెద్ద ఉపశమనమే లభించినట్లు అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శుక్రవారం సినోఫార్మ్ కొవిడ్-19కు అప్రూవల్ ఇచ్చింది. పలు దేశాల్లో..
ప్రముఖ పేమెంట్స్ యాప్క..పేటీఎం..కీలక ఫీచర్ తీసుకొచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్ స్లాట్స్ గురించి ట్రాక్ చేయవచ్చు.
రాష్ట్రంలో కొవిడ్ టీకా కొరత నెలకొన్న వేళ మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరాయి. వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
తొలి డోసు టీకా తీసుకున్న వారు చాలామంది రెండో డోసు కోసం వెయిట్ చేస్తున్నారు. వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. రెండో డోసు తీసుకోవడంలో ఆలస్యం అయిపోతోందని కంగారు పడుతున్నారు. ఆలస్యంగా రెండో డోసు తీసుకుంటే, పని చెయ్యదేమో అనే సందేహం చాలామందిని వే�
ప్రపంచాన్ని పట్డిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే వ్యాక్సిన్ తప్ప మరొక దారి లేదు. వ్యాక్సిన్లతోనే వైరస్ నిర్మూలన సాధ్యమనేది రెండు కొత్త అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే.. వ్యాక్సిన్లు కరోనా వేరియంట్ల నుంచి రక్షించగలదు.
కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుందా? రెండో డోసుతో ప్రయోజనం తక్కువేనా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్ వ్యూహాన్ని
ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటోంది. వ్యాక్సిన్ కోసం లక్షలమంది తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ల విషయంలో చాలామందికి అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరోనా వ్�