Home » Covid-19
Covid-19 Vaccine: కొవిడ్ కోసం తొలిసారి వ్యాక్సిన్ డెవలప్ చేసింది ఫైజర్. పైగా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అంటూ యూకే రెగ్యూలేటర్స్ చెప్పుకొచ్చారు. సైంటిస్టులు కూడా టెస్టులు చేసి 95శాతం ఎఫెక్టివ్ అని మరే సైడ్ ఎఫెక్ట్ లు లేవని చెప్పారు. ఈ మాట మీద వచ్చేవారానికి యూకే�
Rich Indians Travel Plans COVID Vaccine in UK: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. డిసెంబర్ 7 నుంచి యూకేలో టీకా అందుబాటులోకి రాబోతోంది. ఇంకేముంది.. బ్రిటన్ ప్రజలతోపాటు ఇతర దేశాల నుంచి సంపన్నులంతా కరోనా వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. అందులోనూ మన రిచ్ ఇండియన్స్ చాలామంది �
diplomats from 80 countries arrived in hyderabad on 9th : కరోనా వైరస్కు వ్యాక్సిన్ పై కసరత్తు చేస్తున్న హైదరాబాద్లోని భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థలను సందర్శించడానికి 80 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఈ నెల 9న హైదరాబాద్ రానున్నారు. ఒకేసారి భారీ సంఖ్యలో విదేశ
Navy chief Admiral Karambir Singh భవిష్యత్తులో నౌకాదళానికి అవసరమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములను దేశీయంగా నిర్మించనున్నామని గురువారం నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. స్వదేశీయంగా నిర్మించనున్న వాటిలో 41 యుద్ధ�
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ సంఖ్య తగ్గినట్లుగా కనిపిస్తుంది. బుధవారం రోజు మొత్తంలో 63వేల 49మందికి జరిపిన టెస్టుల్లో అన్ని రకాల శాంపుల్స్ కలిపి 664మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ కోవిడ్ కారణంగా చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దర�
101 year old woman tests positive again ఇటలీకి చెందిన మరియా ఆర్సింఘర్ అనే 101ఏళ్ల బామ్మకి మూడోసారి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. స్పానిష్ ప్లూ,రెండో ప్రపంచ యుద్దం కాలంనాటి పరిస్థితులను కూడా తట్టుకుని జీవించిన ఈ బామ్మకు ఏడాదిలోపే మూడోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. �
అమెరికా బయోటెక్ సంస్థ మోడెర్నా వ్యాక్సిన్ 100 శాతం ప్రభావంతమని ట్రయల్ ఫలితాల్లో నివేదించింది. కొన్నివారాల క్రితమే మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది. కోవిడ్-19 మూడో దశ ట్రయల్ తుది ఫలితాలను వెల్లడించింది. మధ్యంతర ఫలితాల్లో టీకా మొత్తం సామర్థ్యం 94.
Scores of nuns contract coronavirus at German convent : జర్మనీ లోని ఓ కాన్వెంట్లో 76 మంది క్రైస్తవ సన్యాసినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఉత్తర జర్మనీలోని తుయిన్లోని ఒక కాన్వెంట్ లో మంగళవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 76 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగ�
RT-PCR test rate by a third : కరోనా నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ధర భారీగా తగ్గించింది ప్రభుత్వం. సోమవారం నుంచి ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధర రూ.800లకే లభ్యం అవుతోంది. ప్రస్తుతం ఉన్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధరను రూ.2,400 నుంచి రూ.800 వరకు తగ్గించింది ఢిల్లీ ప
Mumbai : COVID-19 antibodies slums in Cuffe Parade : ముంబై మురికివాడల్లో కరోనా మహమ్మారి అధికారులకు షాక్ ఇచ్చింది. కరోనా బారిన పడి రోగులు కోలుకున్న తర్వాత వారిలో ఏర్పడే యాంటీ బాడీల విషయంపై పరిశోధకులు సర్వే నిర్వహించగా వారికి షాకి విషయాలు వెల్లడయ్యాయి. ముంబయిలోని కఫే పరేడ్