Home » Covid-19
Covid threat in Tirupati : ఏడుకొండలపై తిరుమల వెంకన్న దర్శనం సరే.. కానీ భక్తులు మాత్రం కోవిడ్ రూల్స్ని గాలికొదిలేస్తున్నారు. శ్రీవారి దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో నిబంధనలకు ఎగనామం పెడుతున్నారు. భక్తుల అత్యుత్సాహం కొండపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. త్వరలో �
COVID-19 Positive: మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చి అతలాకుతలం చేసిన మాట వాస్తవమే. ఫలితంగా మనం పలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొని పనులు పూర్తి చేసుకునేందుకు నానాతంటాలు పడ్డాం. కేరళలోని ఓ యువతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జ�
Special timing for Covid-19 patients : దుబ్బాక ఉప ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు �
Minister Doraikkannu passes away : కరోనా వైరస్ సోకి తమిళనాడుకు చెందిన మంత్రి కన్నుమూశారు. వ్యవసాయ శాఖ మంత్రి దొరైక్కన్ను(72) శ్వాసకోస ఇబ్బందులతో ఆక్టోబర్ 13 చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కర
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గర పడింది. మరో రెండు రోజులు మాత్రమే ఎన్నికలకు టైమ్ మిగిలి ఉంది. ఈ సమయంలో హీటెక్కిన రాజకీయ వాతావరణంలో అమెరికాలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లపై ప్రజల్లోకి పోయి త�
Coronavirus: కరోనావైరస్ కేసుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుంది. శుక్రవారం 24గంటల్లోనే లక్ష కొత్త ఇన్ఫెక్షన్లు ఫైల్ చేసుకుని గతంలో రోజుకు 91వేల రికార్డును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 233మందికి పాజిటివ్ వచ్చి వరల్డ్ రికార్డ్
covid19:కరోనా కష్టకాలంలో ఆరోగ్య కార్యకర్తల పనితీరు చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది నర్సులు COVID-19 కారణంగా మరణించారని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ICN) వెల్లడించింది. ఈ వైరస్ వల్ల ఎంతమంది ఆరోగ్య సంరక్షణ కార్మికులు చనిపోయారో �
దేశంలో కరోనా ప్రభావంతో ఒక్కసారిగా ప్రజాజీవనం అస్తవ్యస్థం అయ్యింది. ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా వైరస్( కోవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో మరణాలు.. కోట్లలో బాధితులు ఉన్నారు. ఇప్పటికీ కోట్ల మంది ఈ వైరస్ కారణంగా బాధపడుతూ ఉ�
Third wave of Covid-19 in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా మూడో దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. ఢిల్లీలో గురువారం (అక్టోబర్ 29) తొలిసారిగా కరోనా కొత్త కేసులు 5,000లకు పైగా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యం