Covid-19

    కోవిడ్ రూల్స్‌కి ఎగనామం, భక్తులతో తిరుమల కిటకిట

    November 4, 2020 / 04:32 PM IST

    Covid threat in Tirupati : ఏడుకొండలపై తిరుమల వెంకన్న దర్శనం సరే.. కానీ భక్తులు మాత్రం కోవిడ్‌ రూల్స్‌ని గాలికొదిలేస్తున్నారు. శ్రీవారి దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో నిబంధనలకు ఎగనామం పెడుతున్నారు. భక్తుల అత్యుత్సాహం కొండపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. త్వరలో �

    మొబైల్ యాప్‌తో కోవిడ్ టెస్ట్

    November 4, 2020 / 02:50 PM IST

    కొవిడ్ పేషెంట్‌కు అంబులెన్స్ లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్

    November 4, 2020 / 12:21 PM IST

    COVID-19 Positive: మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చి అతలాకుతలం చేసిన మాట వాస్తవమే. ఫలితంగా మనం పలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొని పనులు పూర్తి చేసుకునేందుకు నానాతంటాలు పడ్డాం. కేరళలోని ఓ యువతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జ�

    దుబ్బాక పోలింగ్: కరోనా పేషెంట్లకు స్పెషల్ టైమింగ్

    November 3, 2020 / 08:34 AM IST

    Special timing for Covid-19 patients : దుబ్బాక ఉప ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు �

    కరోనాతో కన్ను మూసిన మంత్రి దొరైక్కన్ను

    November 1, 2020 / 03:06 PM IST

    Minister Doraikkannu passes away : కరోనా వైరస్ సోకి తమిళనాడుకు చెందిన మంత్రి కన్నుమూశారు. వ్యవసాయ శాఖ మంత్రి దొరైక్కన్ను(72) శ్వాసకోస ఇబ్బందులతో ఆక్టోబర్ 13 చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కర

    ట్రంప్ ర్యాలీలతో 30వేల మందికి కరోనా వైరస్.. 700మంది చనిపోవచ్చు: అధ్యయనం

    November 1, 2020 / 11:43 AM IST

    అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గర పడింది. మరో రెండు రోజులు మాత్రమే ఎన్నికలకు టైమ్ మిగిలి ఉంది. ఈ సమయంలో హీటెక్కిన రాజకీయ వాతావరణంలో అమెరికాలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లపై ప్రజల్లోకి పోయి త�

    ఒక్క రోజే లక్ష కొవిడ్ కేసులతో అమెరికా రికార్డ్

    October 31, 2020 / 07:25 PM IST

    Coronavirus: కరోనావైరస్ కేసుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుంది. శుక్రవారం 24గంటల్లోనే లక్ష కొత్త ఇన్ఫెక్షన్లు ఫైల్ చేసుకుని గతంలో రోజుకు 91వేల రికార్డును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 233మందికి పాజిటివ్ వచ్చి వరల్డ్ రికార్డ్

    కరోనా కారణంగా 44దేశాల్లో 15వందల మంది నర్సులు చనిపోయారు

    October 31, 2020 / 09:23 AM IST

    covid19:కరోనా కష్టకాలంలో ఆరోగ్య కార్యకర్తల పనితీరు చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది నర్సులు COVID-19 కారణంగా మరణించారని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ICN) వెల్లడించింది. ఈ వైరస్ వల్ల ఎంతమంది ఆరోగ్య సంరక్షణ కార్మికులు చనిపోయారో �

    చైనాలో కరోనా పుట్టిన నగరానికి భారత్ నుంచి విమానం

    October 30, 2020 / 06:34 AM IST

    దేశంలో కరోనా ప్రభావంతో ఒక్కసారిగా ప్రజాజీవనం అస్తవ్యస్థం అయ్యింది. ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా వైరస్( కోవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో మరణాలు.. కోట్లలో బాధితులు ఉన్నారు. ఇప్పటికీ కోట్ల మంది ఈ వైరస్ కారణంగా బాధపడుతూ ఉ�

    ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్? రికార్డు స్థాయిలో కేసులు

    October 29, 2020 / 03:08 PM IST

    Third wave of Covid-19 in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా మూడో దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. ఢిల్లీలో గురువారం (అక్టోబర్ 29) తొలిసారిగా కరోనా కొత్త కేసులు 5,000లకు పైగా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యం

10TV Telugu News