Covid-19

    Full tali : రూపాయికే కడుపు నిండా భోజనం..

    October 28, 2020 / 01:45 PM IST

    Delhi just Rs.1 Rupee full tali : రూపాయి. భారత దేశంలో ఎన్ని లక్షలైనా కోట్లైనా రూపాయితోనే మొదలవుతుంది. అటువంటి రూపాయి పెడితే ఏం వస్తుంది? చిన్న బిస్కెట్ ప్యాకెట్ కూడా రావటం లేదు. ఒక చిన్న చాక్లెట్ కూడా రాదు. అటువంటిది ఓ మానవతామూర్తి కేవలం ఒకే ఒక్క రూపాయికి కడపునిం�

    తెలంగాణలో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

    October 27, 2020 / 08:50 AM IST

    telangana  : తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 26,సోమవారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 837 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,32,671కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు ఉద

    డిసెంబరు‌లో వ్యాక్సిన్ రెడి

    October 26, 2020 / 09:17 AM IST

    vaccine is expected by early December: కరోనా వైరస్ ను ఎదుర్కోటానికి తయారు చేసే వ్యాక్సిన్ ప్రభావ వంతంగా పని చేస్తోందో లేదో తెలుసుకోవాలంటే డిసెంబర్ నాటికి కానీ తెలియదని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు, కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చెప్పారు. అది ప్ర

    కరోనా యాంటీబాడీల ఇమ్యూనిటీ 7 నెలల వరకు ఉండొచ్చు.. కొత్త అధ్యయనం

    October 24, 2020 / 08:30 PM IST

    Immunity from COVID-19 : కరోనా నుంచి కోలుకున్నవారిలో SARS-CoV-2 antibodies ఏడు నెలల వరకు ఉండొచ్చునని కొత్త అధ్యయనం వెల్లడించింది. Arizona University నిర్వహించిన ఈ అధ్యయనంలో SARS-CoV-2 infection నుంచి కోలుకున్నాక హై క్వాలిటీ యాంటీబాడీలు తయారవుతాయని.. ఐదు నెలల నుంచి ఏడు నెలల వరకు శరీరంలోనే ఉంటాయ

    హైదరాబాద్ నుంచి బెంగళూరు షిప్ట్ అయిన వరుణుడు : నానిపోయిన సాయిబాబా విగ్రహం, పవిత్ర గ్రంథాలు

    October 24, 2020 / 12:54 PM IST

    Bengaluru receives heavy rains, several areas waterlogged : మొన్నటి వరకు హైదరాబాద్‌లో ప్రతాపం చూపించిన వరుణుడు… ఇప్పుడు బెంగళూరులో బీభత్సం సృష్టిస్తున్నాడు. రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూర్‌లోని బాబా దేవాలయంలోకి నీరు చేరుకుంది. బురద నీరంతా ద�

    వరద పోయింది..బురద మిగిలింది..కన్నీటిని మిగిల్చింది

    October 24, 2020 / 10:44 AM IST

    Greater Hyderabad Flood hardships : వరద పోయింది… బురద మిగిలింది… కన్నీటిని మిగిల్చింది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయింది. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్చలేదు. బియ్యం, బట్టలు, పిల్లల సర్టిఫికెట్లు మొత్తం నీటిపాలయ్యాయి. టీవీల వంటి ఎలక్ట్రాన�

    మహిళలు, వృద్ధుల్లో నెలల తరబడి కరోనా లక్షణాలు

    October 24, 2020 / 09:25 AM IST

    Covid-19కు గురైన వారిలో ఇప్పటికీ సుదీర్ఘకాలం నుంచి ఎఫెక్ట్ లు కనిపిస్తున్నాయి. కొందరిలో క్లియర్ అయిపోతుంటే.. మరి కొందరిలో నెలల తరబడి లక్షణాలు కనిపిస్తున్నాయి. వారాలు, నెలలు గడుస్తున్నా వైరస్ లక్షణాలు కనుమరగవడం లేదు. వీరిలో కరోనా లక్షణాలు సుదీర్�

    రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తాం…..సీఎం

    October 24, 2020 / 07:48 AM IST

    covid 19 vaccine : కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అందుకయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. కరోనా వైరస్‌ పరిస్థితు�

    కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం అనుమతి

    October 23, 2020 / 08:36 AM IST

    Covaxin Cleared For Phase 3  Clinical Trials : ప్రపంచ ప్రజలంతా ఆత్రుతతో ఎదురు చూస్తున్నకరోనా వైరస్ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి తుదిదశ ట్రయల్స్ పూర్తి కానున్నాయి. భారత్ వైద్య పరిశోధనామండలి(ఐసీఎంఆర్) తో కలిసి హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ సంస

    టీకా ఎప్పుడు వస్తుందో చెప్పలేం…అప్పటి దాకా మాస్కే రక్ష

    October 23, 2020 / 08:05 AM IST

    Corona vaccine : కరోనా వైరస్ టీకా ప్రయోగాలు పరీక్షల దశలోనే ఉన్నాయని అవి వచ్చేంతవరకు మాస్కే మనకు రక్ష అని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా స్పృష్టం చేశారు.  వ్యాక్సిన్ వచ్చేంత వరకు భౌతిక దూరం పాటిం�

10TV Telugu News