Home » Covid vaccine
us woman wedding gown to get covid vaccine : కరోనా..కరోనా..కరోనా. ప్రపంచంలో ఎక్కడ విన్నా ఇదే మాట. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఈ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా మార్చేసిందంటే..ఆర్థికరంగాన్ని అతలాకుతలం చేసిపారేసింది. విద్యారంగాన్ని చిన్నాభిన్నం చేసేసింది. జీవనశైలిలో పెను మార్పుల
Doctors Mistake: డాక్టర్లు చిన్న పొరపాటు చేసినా కూడా ప్రాణాల మీదకు వస్తుంది.. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూశాం కూడా.. లేటెస్ట్గా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో వైద్యుల పొరపాటు ఒకరిని అస్వస్థతకు గురిచేసింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రైతు సంఘం నాయక
ఛత్తీస్ఘడ్ హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ సుభాష్ పాడే బుధవారం(ఏప్రిల్-14,2021) కరోనా వైరస్తో మృతి చెందారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి రెచ్చిపోతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం
అందుబాటులోకి మరో వ్యాక్సిన్
భారత్ను కరోనా పూర్తిగా కమ్మేస్తోంది.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.. వరుసగా ఐదో రోజు లక్షకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈసారి ఆ కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో కరోనావైరస్ మమమ్మారి రెచ్చిపోతోంది. ఎన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళనక
కోవిడ్ - 19 వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశ ప్రజలు ముందుకొస్తున్నారు. టీకా ఇవ్వడం ప్రారంభమైన సమయంలో తీసుకునేందుకు చాలామంది భయపడ్డారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్నవారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా 200కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో