Home » Covid vaccine
లాక్ డౌన్ వద్దు, వ్యాక్సిన్ వేయించుకోమని నిర్భంధించవద్దు..ఈ నిబంధనలు మాకు అవసరంల లేదు. మాకు స్వేచ్ఛ కావాలి అంటూ న్యూజిలాండ్ లో నిరసనకారులు పార్లమెంట్ ను చుట్టుముట్టారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 36వేల 373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా
కోవిడ్ వ్యాక్సిన్లను ఇప్పుడు ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు అందించాల్సిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అదేవిధంగా, వ్యాక్సిన్ సెకండ్ డోస్పై సమాన దృష్టి పెట్టాలని..
ఏపీలో గత 24 గంటల్లో 33వేల 437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కరోనావైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిత్యం 30 వేలకు పైగా కేసులు, వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం విలవిల..
కోవిడ్ కట్టడి కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన "కోవాగ్జిన్" కు మరికొన్ని గంటల్లోనే WHO అనుమతి దక్కనుంది. ఇప్పటివరకు కోవాగ్జిన్ వినియోగానికి
పిల్లలపై ఫైజర్ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని అమెరికా ఆహార, ఔషధ సంస్థ తెలిపింది.
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో కోవిడ్ వ్యాక్సిన్ బలంగా పనిచేస్తుంది.
పల్లెల్లో వ్యాక్సిన్ కష్టాలు
శంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ గురువారం నాటికి 100 కోట్లు పూర్తవడంపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు.