Home » Covid vaccine
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న సమయంలో దేశ ప్రజలకు బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 104 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 133 మంది కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. మళ్లీ క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం,దీనికి తీడు కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు కూడా
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 60 శాతం మంది అర్హులకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ
దేశానికి కరోనా మూడో ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో పలు రాష్ట్రాలు కఠిన
రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ
ఆరు నెలల్లోపు 3 ఏళ్లు పైబడిన పిల్లలందరి కోసం కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఓ వైపు కరోనా,మరొవైపు కొత్త వేరియంట్
ఈ ఏడాది మే నెలలో మరణించిన ఓ వ్యక్తికి డిసెంబర్-3,2021న కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేశారు అధికారులు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అతడి ఫోన్ కు ఓ సందేశం కూడా
కోవిడ్ టీకా పంపిణీలో తెలంగాణ రాష్ట్రం మరో మైలు రాయిని అధిగమించింది. నిన్న ఉదయానికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయటంలో 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదట
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న వెళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన దగ్గర ఓ గుడ్ న్యూస్ ఉందంటూ ముందుకొచ్చారు. ఫైజర్-బయోఎన్ టెక్ అభివృద్ధి చేసిన