Home » Covid vaccine
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను ఎదుర్కోటానికి భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి (జనవరి 16) నేటికి ఏడాది పూర్తయ్యింది.
అంతకుముందు మాటలు రాని అతడికి టీకా వేసుకున్న తర్వాత మాట్లాడడం ప్రారంభించాడు. చచ్చుబడిన కాళ్లు కూడా పనిచేయడం మొదలెట్టాయి. దీంతో అతను ఇప్పుడు లేచి నడుస్తున్నాడు.
స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే ప్రతొక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న సరిఫ్టికేట్ ను చూపించాల్సి ఉంటుందన్నారు. అలాగే..చంటిబిడ్డల తల్లిదండ్రులు శ్రీశైలం...
జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనుండగా శనివారం నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆన్ లైన్ లో కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేసినప్పటికీ ఇంకా రెండో డోసు తీసుకోని వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలాంటిది బీహార్ కు చెందిన 84ఏళ్ల వ్యక్తి ఇప్పటికే 11సార్లు వ్యాక్సిన్
రోనా వ్యాక్సిన్ ను భారీ ఎత్తున సొంతం చేసుకునేందుకు బ్రిటన్ కీలక ఒప్పందాలను చేసుకుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్ల 9 కోట్ల మోతాదులు కొనుగోలుకు బ్రిటన
కరోనాలో మరో కొత్త వేరియంట్ ను తాజాగా ఫ్రాన్స్ లో గుర్తించారు. ఈరకమైన వేరియంట్ కి 46 ఉత్పరివర్తనలు ఉన్నాట్లు సైంటిస్టులు గుర్తించారు.
దేశంలో ఎక్స్ పైరీ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది.
పిల్లలకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కానీ లేదా జైడస్ కాడిలా కంపెనీ తయారుచేసిన జైకోవ్-డిని కానీ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 82 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.