Home » Covid vaccine
29 కేసుల్లో 27 కేసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత సంభవించాయని కీలక పరిశోధనలు సూచిస్తున్నాయి.
2021లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాక.. రక్తం గడ్డకట్టి తన మెదడుకు శాశ్వతంగా గాయమైందని ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే ఇన్నాళ్లు ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా తోసిపుచ్చింది.
గత 24 గంటల వ్యవధిలో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5,676 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 37,093కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో తమ సంస్థ పేటెంట్ కలిగి ఉన్న సాంకేతికను వాడుకున్నాయని ఆరోపిస్తూ ఫైజర్, బయోఎన్టెక్ సంస్థలపై అమెరికాకు చెందిన మోడెర్నా అనే సంస్థ దావా వేసింది. ఈ సంస్థ అమెరికాలో వ్యాక్సిన్ తయారీలో అగ్రగామిగా కొనసాగుతోంది.
ఒక పక్క దేశంలో బూస్టర్ డోసులు తీసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతుంటే.. ఇంకొందరు ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోలేదట. అర్హత కలిగిన దాదాపు 4 కోట్ల మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదని కేంద్రం తెలిపింది.
వైరస్ను అడ్డుకోవడానికి ముందుజాగ్రత్తగా డోస్ తప్పనిసరి అంటున్నారు డా. వీకే పాల్. కొవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడైన ఆయన వ్యాక్సినేషన్ 200కోట్ల డోసులు దాటిన సందర్భంగా మాట్లాడారు. పలు దేశాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంని ఆరు నెలల తర్వ
తాజా నిర్ణయం ప్రకారం 18-59 ఏళ్ల వయసు కలిగిన వారు రెండో డోసు తీసుకున్న ఆరు నెలలలు లేదా 26 వారాల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చు. ఇంతకుముందు 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకునేందుకు అనుమతి ఉండేది. తాజాగా మూడు నెలల గడువు తగ్గించారు.
ఇండియాలోనే తొలి mRNA కొవిడ్ వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మంగళవారం అప్రూవల్ దక్కించుకుంది. జెనోవా బయోఫార్మాసూటికల్స్ 18ఏళ్లు అంతకంటే పైబడ్డ వారికి ఎమర్జెన్సీ యూజ్ కోసం ఆమోదించినట్లుగానూ అధికారులు వెల్లడించారు.
భారీగా పేరుకుపోతున్న కరోనా టీకా నిల్వలు
మనుషులకే కాదు జంతువులకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ వ్యాక్సిన్ పూన్తి స్వదేశీయంగా తయారైంది...హర్యానాకు చెందిన సంస్థ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది.