Home » covid
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చాన్సు చిక్కితే చాలు అమాయకులను దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ప్రముఖుల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రజలంతా దేవుడిగా భావించే మానవతా వాది సోనూసూద్ ని కేటుగాళ్లు వదల్లేదు. ఆయన పేరుతో డబ్బు వసూళ�
కొవిడ్ మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపి చెందుతోందని గతేడాది కాలంగా నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తోన్న విషయాలను వైద్యాధికారులు అంగీకరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గాలి ద్వారా క�
దేశంలో కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు, రికవరీ అవుతున్న వారి గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్ కేసుల సంఖ్య 35,16,997కు తగ�
గోమూత్రం తాగితే కొవిడ్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ చెప్తున్నారు. దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుందని అన్నారు. తాను ప్రతి రోజూ...
ఎక్కువ పని గంటలతో ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందా? గుండె జబ్బులు వస్తాయా? మరణం తప్పదా? అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ వో అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సాధారణ పని గంటల కంటే అధికంగా పని చేసే ఉద్యోగుల్లో గుండె జబ్బు
కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం�
తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఏపీ, తెలంగాణను ఫంగస్ వర్రీ టెన్షన్ పెడుతోంది. వైరస్ బారిన పడి ప్రాణాలు దక్కించుకున్నా.. ఫంగస్ ప్రాణాలు ప్రాణాలు తీస్తోంది.
ఆధార్ లేకుంటే టీకాలు వెయ్యడం లేదు, ఆసుపత్రుల్లో చికిత్స కూడా చెయ్యడం లేదు. దీంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు ఆశిమ్ బెనర్జీ కొవిడ్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లోనే శనివారం ఉదయం మృతి చెందారు.
ఈ మధ్యనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఔరా అనిపించగా, ఏపీలో నూరేళ్ల బామ్మ ఇంట్లోనే ఉండి కరోనాను జయించి శభాష్ అనిపించుకుంది. తాజాగా 25 రోజుల పసికందు కొవిడ్ను జయించింది.