Home » covid
Times Group Chairperson: టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందూ జైన్(84)ను కరోనా మహమ్మరి కారణంగా కన్నుమూశారు. కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఆమె చనిపోయారు. 1999లో టైమ్స్ గ్రూప్ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన ఇందూ జైన్.. 2000లో టైమ్స్ ఫౌండేషన్ను స్థాపించి సేవా కార్యక్ర�
ఒకే ఊపిరితిత్తి ఉన్న ఓ నర్స్ కరోనాను కేవలం 14 రోజుల్లో జయించించి విజయం సాధించింది. బెలూన్లు ఊది, యోగా చేసి కరోనా నుంచి ధైర్యంగా ఎదరించింది.
బ్యాంకుల పని వేళలను కుదించారు. 2021, మే 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.
సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. కోవిడ్ తో తల్లి, కొడుకు మృతి చెందారు.
తమిళనాడు రాష్ట్రంలో వైరస్ సోకి..43 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ - 19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
దేశంలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య
ఒకటి కాదు.. రెండు కాదు.. డజనుకుపైగా మృతదేహాలు యమునా నదిలో తేలియాడుతూ కనిపించాయి. స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. ఈ ఘటన ఆదివారం(మే 9,2021) ఉత్తరప్రదేశ్ లోని హామీర్ పూర్ లో చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ఇలా నదిలో పడేశారని గ్రామస్�
బాలీవుడ్ నటుడు, మానవతావాది, రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూసూద్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను బతికించలేకపోయా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కరోనాతో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడేందుకు తాను ప్రయత్నించినా, చివరికి విషాదమే మిగిలిందని
comedian Pandu:ప్రముఖ తమిళ హాస్యనటుడు పాండు కోవిడ్ కారణంగా గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సారాలు, వారంరోజుల కిందట పాండు తోపాటు ఆయన భార్యకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి వ�
కోవిడ్ పై వారాంతపు నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన విషయాలు ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న కరోనా విజృంభణకు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ బాధితులు మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు.