Home » covid
కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ జోరందుకొంటోంది. కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఇజ్రాయెల్, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గడ్డకట్టిన రక్తం
కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి.
భారత్ను కరోనా పూర్తిగా కమ్మేస్తోంది.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.. వరుసగా ఐదో రోజు లక్షకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈసారి ఆ కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
విదేశాలకు ఎగుమతి చేసి దేశంలో కొరత వచ్చేలా చేశారని మోడీ ప్రభుత్వంపై విమర్శలు..
తెలంగాణ రాష్ట్రంలో లో నిన్న ఒక్క రోజే లక్ష మందికి పైగా కోవిడ్ టీకా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 11 వందల 93 వ్యాక్సిన్ కేంద్రాలలో లక్షా 2 వేల 886 మందికి టీకాలు వేశారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య మొత్తం 17 లక్షల 83 వేల 208 కి
ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ లో కరోనా కలకలం రేపింది. మార్కెట్ లో ఏకంగా 100 కేసులు నమోదు కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది.
బాలీవుడ్ లో కోవిడ్ ఎఫెక్ట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. వరస పెట్టి స్టార్లందరూ కోవిడ్ బారిన పడడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీకి తిప్పలు తప్పడం లేదు.
ఇకపై ఆఫీసులు ఉండవా..? శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమేనా..? వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ను ఉద్యోగులకు పరిచయం చేసిన కరోనా ఫస్ట్వేవ్.. ఇప్పుడు సెకండ్వేవ్ విజృంభణతో దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితిని తీసుకొచ్చింది.
బెంగళూరులో చిన్నపిల్లలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు పెద్దవారిలోనే ఎక్కువగా బయటపడ్డ కరోనా.. సెకండ్ వేవ్లో రూటు మార్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.