covid

    ఉద్యోగం చేయాలంటే..హైదరాబాద్ లోనే

    February 25, 2021 / 03:04 PM IST

    Hyderabad : భాగ్యనగరానికి మరొక గుర్తింపు లభించింది. దేశంలో ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్‌ టాప్‌లో నిలిచింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, టాగ్డ్‌ అనే సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఇండియా స్క

    కొవిడ్-3వ దశ వ్యాక్సినేషన్ 24వేల ప్రైవేట్ హాస్పిటల్స్‌లో..

    February 25, 2021 / 12:10 PM IST

    hospitals: కేంద్రం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త నిర్ణయం తీసుకుంది. బుధవారం 60ఏళ్లు పైబడ్డ వారు, 45ఏళ్ల కంటే ఎక్కువ కమార్బిటీస్ ఉన్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయనుంది. ఈ మేర 24వేల ప్రైవేట్ హాస్పిటల్స్ ను రెడీ చేయనున్న

    బట్టలు, వాచ్‌లు కొంటున్నారు.. ఆఫీసులకు వెళుతున్నారు

    February 24, 2021 / 01:04 PM IST

    lunch box sales: దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు పూర్తిగా ఓపెన్ అవలేదు. కానీ, లంచ్ బాక్సులు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అవి కొంటుంది కేవలం ఆఫీసులకు వెళ్లేవాళ్లేనని తెలిసింది. నెల రోజులుగా.. ఆఫీసుల ఓపెనింగ్ మొదలైంది. ఇప్పుడు కన్జ్యూమర్ ట్రెండ

    కొత్త టెన్షన్ ..నిర్లక్ష్యంగా ఉంటే ..అంతే సంగతి

    February 17, 2021 / 03:36 PM IST

    అనంత పద్మనాభుడికి ఆర్థిక కష్టాలు : బడ్జెట్ కష్టాలేంటి ? కేరళ సర్కార్‌తో పేచీ ఏంటి ?

    February 13, 2021 / 05:09 PM IST

    Anantha Padmanabhaswamy : రిచెస్ట్‌ గాడ్‌ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే… అనంత పద్మనాభస్వామికి ఆర్థిక కష్టాలు వచ్చి పడ్డాయి. కేరళ సర్కార్‌కు బిల్లు చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నాడు అనంత శయనుడు. అసలు.. పద్మనాభ స్వామికి వచ్చిన బడ్జెట్ కష్టాలేం�

    కరోనాను జయించిన 116ఏళ్ల బామ్మ.. చావంటే భయమే లేదంటోంది.. 117 పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటోంది!

    February 11, 2021 / 08:27 AM IST

    Sister André Survives COVID : 116ఏళ్ల బామ్మ.. కరోనాను జయించింది. సిస్టర్ ఆండ్రే కరోనాను మహమ్మారిని ఓడించి ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా అవతరించింది. కరోనా నుంచి బయటపడిన మరుసటి రోజునే తన 117వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటోంది బామ్మ.. చావు అంచుల వరకు వెళ్లొచ్చిన తాన

    తెలంగాణలో కరోనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్

    February 3, 2021 / 09:20 AM IST

    Corona second dose : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి డోస్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీ నుంచి రెండో డోస్ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర�

    ఢిల్లీ..56 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీస్..సర్వే నిర్ధారణ

    February 3, 2021 / 07:31 AM IST

    Delhi Sero Survey : దేశ రాజధాని ఢిల్లీలో 56 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వే వెల్లడిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం, NDMC ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతాలతో సహా..ప్రతి మున్సిపల్ వార్డు నుంచి 100 నమూనాలు సేకరించింది. జనవరి 15 నుంచి 23 మధ్య ఢిల్లీలో 28 వేల మంద�

    జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఒక్కడోసు, 66 శాతం సమర్థవంతం

    January 30, 2021 / 03:57 PM IST

    Johnson & Johnson vaccine : ప్రముఖ ఔషధ సంస్థ జాన్సన్ అండ్‌ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌..కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో 66 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర కేసుల్లో మాత్రం 85శాతం సమర్థత చూపించినట్లు తాజా ఫలితాల్లో వెల్లడ

    కరోనా టీకా తీసుకున్న వ్యక్తికి మరలా పాజిటివ్

    January 29, 2021 / 08:34 PM IST

    machilipatnam man tests positive : కరోనా టీకా తీసుకున్న తర్వాత..కూడా..మరలా ఆ వ్యక్తికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తొలి విడతలో భాగంగా..కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత…కోవిడ్ టెస్టు చేశారు. రిజల్ట్స్ లో పాజిట�

10TV Telugu News