Home » covid
COVID In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 27 తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 46 వేల 386 శాంపిల్స్ పరీక్షించినట్లు, చిత్తూరు, కృష్ణా జిల్ల�
UK scientists Trial Drug Prevent Infection Covid : కరోనావైరస్ వ్యాధి వ్యాప్తిని నివారించే కొత్త డ్రగ్ను యూకే సైంటిస్టులు తయారుచేస్తున్నారు. ఈ కొత్త డ్రగ్ అందుబాటులోకి వస్తే.. చాలా మంది ప్రాణాలను కరోనా నుంచి కాపాడుతుందని నిపుణులు అంటున్నారు. యాంటీబాడీ థెరపీ కరోనా వ్యాప్
Covid Shot Voluntary, Says Government : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెల్లువెత్తుతున్న సందేహాలు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టీకా సమర్థత, భద్రతపై నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో..క
Covid Mask: రీసెర్చర్లు ప్రత్యేకంగా మూడు లేయర్ల మాస్క్లు వాడటమే బెటర్ అని సూచిస్తున్నారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రెగ్యూలర్ గా వాడే మాస్కులు అయితేనే కరెక్ట్ అని చెబుతున్నారు. ఈ మాస్కులు ఇతరుల నుంచి మనకు సోకకుండా మన నుంచి ఇతరులకు వ్యాపించకుండా ప
Covid In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 69 వేల 062 శాంపిల్స్ పరీక్షించగా..458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. గుంటూరులో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 534 మంది కోవిడ్ నుంచి ప�
Covid: కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి సుదీర్ఘ కాల పాటు లక్షణాలు కనిపిస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. గతంలో ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాలు వస్తుందటంతో నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్లో లక్ష�
AP Covid-19: గడిచిన 24గంటల్లో ఆంధ్రప్రదేశ్లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కొవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన సంఖ్య నుంచి 500కు చేరుకున్నాయి. గడిచిన 24గంటలు అంటే సోమవారం జరిపిన టెస్టుల్లో కేవ
Covid-19: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కరోనా ప్రభావం తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు గడిచిన 24గంటలు అంటే ఆదివారం జరిపిన టెస్టుల్లో కేవలం 305మందికే కరోనా వచ్చినట్ల�
కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఇమ్యూనిటీ సర్టిఫికేట్లు ఇస్తామని చెబుతున్నారు సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీ (Sage). సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీస్ ఈ మేరకు తమ ప్లాన్స్ ను వెల్లడించింది. సెల్ఫ్ ఐసోలేషన్ ఆ�
పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాక కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అయినా మ్యారేజ్ వాయిదా వేయలేదు. సాధారణంగా అయితే కరోనా వచ్చిందని భయపడి ఆందోళన చెందుతుంటే ఆ కపుల్ క్రియేటివ్ గా ఆలోచించింది. వినూత్న పద్ధతిలో పెళ్లి తంతు పూర్తి చేసుకుని ఫొటోలు సోషల్ మీడి�