Home » covid
Covid Positive Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. తొలుత వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. భారీగానే కరోనా టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 24 గంటల్లో 381 కోవిడ్ 19 పాజిటి�
హాస్పిటల్లో చేసిన తప్పు బతికుండగానే ఆ కుటుంబంలోని వ్యక్తిని చంపేసింది. 75ఏళ్ల వ్యక్తికి కొవిడ్-19 వచ్చిందని గత వారం ఆ కుటుంబం హాస్పిటల్ లో చేర్పించారు. శివదాస్ బెనర్జీ అనే వ్యక్తిని బల్రామ్పూర్ బసు హాస్పిటల్ లో నవంబర్ 4న అడ్మిట్ చేశారు. నవం�
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లోని లాహౌల్ గ్రామంలో ఒక్క వ్యక్తికి మాత్రమే కొవిడ్ నెగెటివ్ అని తేలింది. మనాలి లేహ్ హైవేలో నివాసం ఉంటున్న వారందరికీ ఒకేసారి టెస్టులు నిర్వహించారు. వారిలో చాలా మంది చలి ఎక్కువగా ఉండటంతో కుల్లు నుంచి వలసకు వచ్చి బతుకు�
మలేరియా ట్రీట్మెంట్కు వాడే రెమెడెసివర్ డ్రగ్ ను కరోనా పేషెంట్లకు వాడొద్దని సూచిస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ‘ఈ డ్రగ్ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుందని కన్ఫామ్ కాదని’ WHO నిపుణులు చెబుతున్నారు. గిలీడ్స్ కు చెందిన ఈ డ్రగ్.. కరోనా తొలి
covid stress people alcohol : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏడాది కావస్తున్నా దాని ఉదృతి ఏమాత్రం తగ్గట్లేదు. ఇంటినుంచి కాలు కదపాలంటే చాలు మాస్క్..శానిటైజర్ తప్పనిసరిగా మారిపోయింది. దీంతో కరోనా అంటే ప్రజల్లో భయం పెరుగుతోంది. ప్రాణాలు తీసేస్తుందనే �
Mouthwash may kill Covid and could be used to stop its spread సీటైల్పిరిడినియం క్లోరైడ్ కలిగిన మౌత్ వాష్ లు కరోనాని దాదాపు ఖతం చేయగలవని,వైరస్ వ్యాప్తి రేటుని తగ్గించగలవని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ మౌత్ వాష్ లలో ఉండే ద్రావణం..విరూసిడల్ ప్రభావాన్ని కలిగి ఉండి నోటిలోని 99శాతం పాథోజె
AYUSH Ministry’s COVID ‘Remedies’: కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి ఎప్పుడు వస్తోందో కూడా చెప్పలేని పరిస్థితి. డు వచ్చేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈక్రమంలో ఆయుర్వేద వైద్యంతో కరోనాకు ఎలా అడ్డుకట్ట వేయొచ్చో కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. �
Special Story On Corona : కరోనా పాజిటివ్ వచ్చిందా..? ఇంకేముంది రెగ్యులర్గా చెప్పే డోలో.. అజిత్రోమైసిన్ వేసుకుందాం.. ఇవి ఇప్పుడు ప్రతిఒక్కరూ మాట్లాడుకుంటున్న మాటలు. కానీ అసలు కరోనాకు ప్రస్తుతం డాక్టర్లు ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటి..? ఏ మందులతో కరోనాన�
ఆగిఆగి కురుస్తున్న వర్షాలకు భయపడకుండా Durga Poojaకు అంతరాయం లేకుండా ఉండేందుకు పూజా మండపాలు, వ్యాపారాలు నడిచేందుకు గల్లీ దుకాణాలు వెలిశాయి. గత వారం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భక్తులు దేవీ దర్శనార్థం చివరి రోజు వరకూ ఆగకుండా మూడు రోజుల ముందున�
covid:దేశంలో సగం జనాభాకు వచ్చే ఫిబ్రవరి నాటికి Covid Positive వస్తుందట. వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ కమిటీ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇండియాలో ఇప్పటివరకూ 7.55 మిలియన్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఇండియానే �