Home » covid
Telangana Govt Guidelines : మీలో ఎవరు మాస్క్ మహారాజు ? కరోనా ఖేల్ ఖతం చేద్దాం..ప్రతి ఇంటా సంబురాలు చేసుకుందాం..అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేపడుతోంది. తెలంగాణ యాసతో కూడుకున్న నినాదాలు, ప్రత్యేక పాటలను ప్రభుత్వం సిద్ధం చేసింది. నినాదాలతో కూడిన పోస్ట�
COVIDపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి.. దేశంలో కరోనా కనుమరుగయ్యే చాన్స్ ఉందని చెప్పింది. ఇప్పటికే వైరస్ పీక్ స్టేజ్ దాటేసిందని తెలిపింది. కేంద్ర మార్గదర్శకాలు, జాగ్రత్తలు విధిగా పాటిస్తే.. 4 నెలల్
Covid ప్రభావం ఉండటం లేదు. ముందు పాటించినంత జాగ్రత్తలు అవసర్లేదు. అసలు ఆ మహమ్మారి గురించి భయమే ఉండక్కర్లేదు అనుకుంటే మన జీవితాలకు మనమే ముప్పు కొనితెచ్చుకున్నట్లు.. ఎందుకంటే ఇలా ఫీలయ్యే విదేశాల్లో కరోనా రెండో దశ మొదలైంది. ఇండియాలోనూ ఢిల్లీ, కేరళల
Covid ఇన్ఫెక్షన్ ఓ వ్యక్తికి రెండోసారి వ్యాపించింది. డాక్టర్ రిపోర్టుల ప్రకారం.. రెండోసారి Covid ఇన్ఫెక్షన్ రావడం మరింత ప్రమాదకరమని అంటున్నారు. ఆ 25ఏళ్ల వ్యక్తి శరీరానికి సరిపడ ఆక్సిజన్ను ఊపిరితిత్తులు అందజేయలేవని కచ్చితంగా హాస్పిటల్ ట్రీట్మె�
జోసియా జేనర్ ప్లాన్ చాలా సింపుల్. Covid Vaccine ప్రయోగం కోతులపైన సక్సెస్ అయింది. లైవ్లో అతనిపైనే ప్రయోగం చేసుకుని కొన్ని నెలల నుంచి ఆరోగ్యంగానే ఉన్నాడు. వ్యాక్సిన్లు డెవలప్ చేయడానికి ఇంకా సంవత్సరాలు పడుతుందనే దిశగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ను వ�
Coronavirus symptoms: చలికాలం వచ్చేస్తోంది.. జలుబు, ఫ్లూ వంటి సీజన్ వ్యాధులకు ఇదే సీజన్.. ఇప్పటికే కరోనా మహమ్మారి వ్యాపించి ఉంది.. ఈ సీజన్ సమయంలో కొంచెం జలుబు చేసినా జ్వరం వచ్చినా వామ్మో.. కరోనా అంటూ హడలిపోతున్నారు. ఏది జలుబో, ఏది ఫ్లూనో.. ఏది కరోనా వైరస్ తెలియన
US Elections 2020 అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోతే… వచ్చేవారం అయనతో జరుగబోయే రెండో డిబేట్ లో తాను పాల్గొనబోనని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జో బైడెన్ మంగళవారం స్పష్టం చేశారు. పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనలకు అనుగ
covid testing kit:Jamia Millia Islamia (JMI)రీసెర్చర్లు Saliva ఆధారిత టెస్టు కిట్ కనిపెట్టారు. గంటలో COVID-19 పాజిటివ్ ను నిర్థారించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. మల్టీడిసిప్లినరీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ స్టడీస్ (MCARS)సైంటిస్టుల బృందం ఇతర ఇనిస్టిట్య
కరోనా బారిన పడినా ఏపీ ప్రభుత్వం తరుఫున బలమైన వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు విన్న వారికి కళ్లు చెమ్మగిల్లాయి. డీఈడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయ
Online Classes : కరోనా నేపథ్యంలో ఇంకా స్కూళ్లు తెరుచుకోలేదు. అయితే..కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నాయి. కొంతమంది స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో చదువుకు దూరంగా ఉంటున్నారు. నిరుపేదలు ఫోన్ కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అప�