Home » covid
కరోనా పల్లెల్లో ఉగ్రరూపం దాలుస్తోంది. పట్టణాల్లో వైరస్ వ్యాపిస్తుండడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. వీరితో పాటు..కరోనా వైరస్ కూడా వెళుతోంది. ఇప్పటి వరకు నగరాలు, పట్టణాల్లో చుట్టేసిన కరోనా..ఇప్పుడు పల్లెల్లోకి చొచ్చుకెళుతోంది. వ�
ఏపీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సూచనలను అనుసరించి, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రత్యేకమైన పోర్�
కరోనా ముప్పుతిప్పలు పెడుతోంది. ఎంతో మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా…ప్రతొక్కరికీ వైరస్ సోకుతోంది. ఇందులో గర్భం దాల్చిన వారు కూడా ఉన్నారు. కానీ తల్లి నుంచి గర్భస్థ శిశువుకు కరోనా వైరస్ (Vertical Transmission) సోకింది. పుణ�
కరోనా వైరస్ ఎలా ఎదుర్కోవాలో ఈ మూడు సులభమైన మార్గాలను తెలుసుకోవాల్సిందే.. అందిరికి తెలిసినవే అంటున్నారు వైద్య నిపుణులు.. COVID-19 వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి చేతితో కడగడం, సామాజిక దూరం వంటి తప్పనిసరిగా పాటించాలని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తల కొ�
కరోనా వైరస్ మమమ్మారి మనిషి ప్రాణాలను తియ్యడమే కాదు మానవత్వాన్ని చంపేస్తోందని, మానవ సంబంధాలను మంటగలుపుతోందని అంతా బాధపడుతున్నాం. మాయదారి కరోనా, పాడు కరోనా అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్, మనిషిలో మార్పు తీసుకొస్తోంది. డబ్బే శా�
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, MLC కడియం శ్రీహరి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు కలవరపాటుకు గురయ్యారు. ఆయన్ను కలిసిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడియం గన్ మెన్, పీఏలు ఐసోలేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం కడి�
కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. ప్రతి ఒక్కరిలో ప్రాణభయాన్ని పెంచుతుంది. రోడ్డుపై కరోనా రోగులు కుప్పకూలినా..ప్రాణాలు కోల్పోయినా సాయం పట్టడం సంగతి పక్కన పెడితే కన్నెత్తి చూడటానికి కూడా జనం వణికిపోతున్నారు. కొన్ని చోట్ల క�
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా వైరస్ గురించి పూర్తిగా తెలియని పరిస్థితి. ఒకవైపు వైరస్ ను నిరోధించే వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తూ త
మూడు నెలలుగా శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులకు ట్రీట్మెంట్ అందించే క్రమంలో 93మంది డాక్టర్లు చనిపోయారు. పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తూ 12వందల మందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్తుంది. IMA ప్రెసిడెంట్ డా. రంజన్ శర్మ
వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం కోవిడ్తో కలిసి జీవించాల్సిందే, ఈ వైరస్ నివారణా చర్యలపట్ల కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే : – వైద్యం ఖర్చు వేయి రూప